
స్పైడర్ మాన్ ఇన్ టూ ద స్పైడర్ వెర్సే చిత్రం ఈ రోజు విడుదలైంది. 150 మంది కి పైగా పిల్లలు ఈ చిత్రం స్పెషల్ ప్రీమియర్ ని వీక్షించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, అత్యంత సుందరంగా రూపుదిద్దుకున్న ఎ ఎం బి సినిమాస్ లో ఈ చిత్రాన్ని 3D లో చూడటం గొప్ప అనుభూతిని ఇచ్చిందని పిల్లలు తమ సంతోషం పంచుకున్నారు. నమ్రత చిన్నారులతో ప్రత్యేకంగా సమయం గడిపి వారితో కలిసి కబుర్లు చెప్పటం వారికి మరింత ఆనందాన్నిచ్చింది. పలువురు మీడియా ప్రతినిదులు కూడా తమ కుటుంబం తో ఈ ప్రత్యేక ప్రదర్శనను వీక్షించారు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2CbKpYn
Comments
Post a Comment