Skip to main content

Posts

Showing posts from December, 2019

నయనతార వివాదంపై స్పందించిన మురుగ

నయనతార వివాదంపై స్పందించిన మురుగ చాలా మంది హీరోయిన్లకు తర్వాత వేధించే సమస్య కెరీర్ మొదట్లో చేసిన పాత్రలు. గుర్తింపు రావడం కోసం, పాత్రలు ఏవొకటి చేజిక్కించుకోవడం కోసం ఏ పాత్రలు పడితే అవి ఒప్పేసుకుంటారు హీరోయిన్లు. అయితే ఒక దశ దాటాక తమకు గుర్తింపు వచ్చి పెద్ద హీరోయిన్లు అయ్యాక అప్పుడు చేసిన పాత్రలకు రిగ్రెట్ అవుతుంటారు. అనవసరంగా ఆ సినిమా చేసాం. అది నా కెరీర్ లో చేసిన పెద్ద తప్పు అంటుంటారు. షూటింగ్ జరిగినప్పుడు అది గ్రహించినా అప్పుడు తాము చిన్న వాళ్ళు కాబట్టి స్పందించలేరు. నయనతార కూడా ఇందుకు మినహాయింపు కాదు. నయన్ ఇప్పుడు టాప్ హీరోయిన్. అటు సీనియర్ హీరోల సరసన, ఇటు యంగ్ హీరోలకు, లేడీ ఓరియెంటెడ్ పాత్రలకు నయన్ బెస్ట్ ఛాయస్ గా మారింది. అయితే ఆ మధ్య తన కెరీర్ గురించి మాట్లాడుతూ తన కెరీర్ లో గజినీ చిత్రం చేయడం అతిపెద్ద తప్పని వ్యాఖ్యానించింది. కథ నరేషన్ లో చెప్పిన విధంగా నా పాత్ర లేదు. అలాగే ఆ సినిమాలో నా లుక్ కూడా బాగోదు. అయితే నేను ఆ విషయంలో ఎవర్నీ తప్పు పట్టాలనుకోవట్లేదు. నా కెరీర్ లో తీసుకున్న అతి చెత్త నిర్ణయంగా మాత్రమే భావిస్తున్నా అని చెప్పుకొచ్చింది. ఈ విషయంలో మురుగదాస్ వివాదంపై స్ప...

వరసగా నాలుగు సినిమాలను లైన్లో పెట్టిన బన్నీ

వరసగా నాలుగు సినిమాలను లైన్లో పెట్టిన బన్నీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు మంచి ఊపు మీదున్నాడు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ప్లాప్ తర్వాత ఎలాంటి సినిమా చేయాలో అర్ధం కాక దాదాపు ఏడాది పాటు కాలం గడిపేసిన అల్లు అర్జున్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాకు ఓకే చెప్పిన విషయం తెల్సిందే. ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అల వైకుంఠపురములో షూటింగ్ ముగించుకుని రిలీజ్ సన్నాహకాల్లో ఉంది. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానున్న విషయం తెల్సిందే. అల వైకుంఠపురములో సినిమా తర్వాత అల్లు అర్జున్ ఇప్పటికే సుకుమార్ సినిమాను ఓకే చేసిన విషయం తెల్సిందే. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే తుది దశకు చేరుకున్నాయి. ఫిబ్రవరి నుండి షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే 2020లో అల్లు అర్జున్ వి రెండు సినిమాలు విడుదల కావడం ఖాయం. 2019లో అల్లు అర్జున్ ది ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. అందుకే తన ఫ్యాన్స్ కు బన్నీ ఇలా 2020లో డబల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు. ఇక ఈ రెండు సినిమాలే కాక బన్నీ మరో మూడు సినిమాలను ఓకే చేసినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆ లైనప్ కూడా చాలా ఆసక్తికరంగా ...

`కేజీఎఫ్ చాప్ట‌ర్ 2` టీజ‌ర్ వ‌చ్చేది అప్పుడే!

`కేజీఎఫ్ చాప్ట‌ర్ 2` టీజ‌ర్ వ‌చ్చేది అప్పుడే! క‌న్న‌డ సినీ చ‌రిత్ర‌ని మ‌లుపు లిప్పిన చిత్రం `కేజీఎఫ్ చాప్ట‌ర్ 1`. య‌ష్ హీరోగా న‌టించిన ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. రాత్రికి రాత్రే య‌ష్‌ని పాన్ ఇండియా స్టార్‌ని చేసింది. దేశ వ్యాప్తంగా బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని సాధించి క‌న్న‌డ చిత్రాల్లో స‌రికొత్త చ‌రిత్ర‌ని సృష్టించింది. తొలి భాగం ఊహించ‌ని స్థాయిలో ఆక‌ట్టుకోవ‌డంతో రెండ‌వ భాగంపై స‌ర్వ‌త్రా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఆ అంచ‌నాల‌కు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ రెండ‌వ భాగాన్ని తెర‌కెక్కిస్తున్నారు. దివంగ‌త మాజీ ప్ర‌ధాని ఇందిరా గాంధీని పోలీన పాత్ర‌లో బాలీవుడ్ న‌టి ర‌వీనా టాండ‌న్ న‌టిస్తుండ‌గా కీల‌క విల‌న్ అధీరాగా బాలీవుడ్ బ్యాడ్‌మ్యాన్ సంజ‌య్‌ద‌త్ క‌నిపించ‌బోతున్నారు. `రీ బిల్డింగ్ ఎన్ ఎంపైర్` పేరుతో ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్‌తో సినిమాపై అంచ‌నాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ప్ర‌స్తుతం ఆర్ ఎఫ్‌సీలో కీల‌క ఘ‌ట్టాల చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్‌ని త్వ‌ర‌లోనే రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. జ‌న‌వ‌రి 8న ఫ‌స...

మెగాస్టార్ టైటిల్‌తో విజ‌య్ సినిమా!

మెగాస్టార్ టైటిల్‌తో విజ‌య్ సినిమా! మెగాస్టార్ చిరంజీవి సినిమాల టైటిల్స్ త‌మిళ హీరోల‌కు బాగా క‌లిసొస్తున్నాయి. చిరంజీవిని స్టార్ హీరోగా నిలబెట్టిన చిత్రం `ఖైదీ`. ఈ టైటిల్‌ని ఇటీవ‌ల కార్తి న‌టించిన చిత్రానికి పెట్టారు. అది కార్తి కెరీర్‌లోనే భారీ విజ‌యాన్ని అందించింది. మ‌ళ్లీ ఇదే హీరో `దొంగ‌` టైటిల్‌ని తీసుకుని చేసిన సినిమా కూడా మంచి విజ‌యాన్ని సాధించి విజ‌య‌వంతంగా తెలుగు, త‌మిళ భాష‌ల్లో ర‌న్న‌వుతోంది. తాజాగా మెగాస్టార్‌కు సంబంధించిన ఓ హిట్ సినిమా టైటిల్‌ని త‌మిళ హీరో విజ‌య్ చిత్రానికి ఖ‌రారు చేశారు. విజ‌య్ హీరోగా ` ఖైదీ ` ఫేమ్ లోకేష్ క‌న‌క‌రాజ్ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న విష‌యం తెలిసిందే. విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. గ్జావియ‌ర్ బిట్టో నిర్మిస్తున్న ఈ చిత్రానికి `మాస్ట‌ర్` అనే టైటిల్‌ని ఖ‌రారు చేశారు. ఈ విష‌యాన్ని చిత్ర బృందం మంగ‌ళ‌వారం సాయంత్రం ప్ర‌క‌టించింది. ఆండ్రియా, మాళ‌వికా మోహ‌న‌న్ హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో హీరో విజ‌య్ ప్రొఫెస‌ర్‌గా క‌నిపించ‌నున్నార‌ట‌. ...

బికినీలో ర‌చ్చ చేస్తున్న హాట్ సింగ‌ర్‌!

బికినీలో ర‌చ్చ చేస్తున్న హాట్ సింగ‌ర్‌! బాలీవుడ్‌లో మీటూ వివాదం ర‌చ్చ చేస్తున్న స‌మ‌యంలో సంగీత ద‌ర్శ‌కుడు అను మాలిక్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసి వార్త‌ల్లో నిలిచింది సింగ‌ర్ సోనా మ‌హాపాత్ర‌. ఆ స‌మ‌యంలో కొంత మంది సోనాకు అండ‌గా నిలిచి స‌పోర్ట్ చేస్తే కొంత మంది మాత్రం సోనాపై విరుచుప‌డి సోష‌ల్ మీడియాలో ఘాటుగా విమర్శించారు. సంగీత ద‌ర్శ‌కుడు అనుమాలిక్ త‌ను ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌ని, కావాల‌నే త‌న‌పై సోనూ ఆరోప‌ణ‌లు చేసింద‌ని క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. తాజాగా బీచ్‌లో లూ పీస్ బికినీ ధ‌రించి సోనా మ‌హాపాత్ర ర‌చ్చ చేస్తున్న ఫొటోల్ని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఫొటోస్ మ‌రీ హాట్‌గా వుండ‌టంతో కొంత మంది లైక్ చేస్తూ సో హాట్ అని కామెంట్‌లు పెడుతుంటే మ‌రి కొంత మంది నెటిజ‌న్స్ మాత్రం సోనా మ‌హా పాత్ర‌ని తిట్టిపోస్తున్నారు. వ‌ల్గ‌ర్ డ్రెస్‌లో ఫొటోల‌కు పోజులిచ్చే మీరా మీటూ గురించి మాట్లాడేది అంటూ విరుచుకుప‌డుతున్నారు. త‌న డ్రెస్‌పై వ‌స్తున్న కామెంట్‌ల‌పై సోనా మ‌హాపాత్ర కాస్త ఘాటుగానే స్పందించింది. ఇలాంటి చెత్త కామెంట్‌లు చేస్తార‌ని ఊహించ‌లేదని, అన్ని ర‌కాల వ్యక్తులు త‌న‌ని కామెంట్ చేస్తున్నార‌ని, ఒక మ‌...

ఎ ట్రిబ్యూట్ టు ఇండియ‌న్ సోల్జ‌ర్స్‌!

ఎ ట్రిబ్యూట్ టు ఇండియ‌న్ సోల్జ‌ర్స్‌! మ‌హేష్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం `స‌రిలేరు నీకెవ్వ‌రు`. అనిల్ రావిపూడి రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు తో క‌లిసి అనిల్ సుంక‌ర నిర్మిస్తున్నారు. లేడీ అమితాబ్‌గా పేరు తెచ్చుకున్న విజ‌య‌శాంతి కొంత విరామం త‌రువాత ఈ సినిమాతో మ‌ళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారు. ర‌ష్మిక మంద‌న్న క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ సినిమా జ‌న‌వ‌రి 11న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా నిర్మాత‌ల‌లో ఒక‌రైన అనిల్ సుంక‌ర మీడియాతో ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించారు. 140 రోజుల్లో ఎలాంటి అవాంత‌రాలు ఎదుర‌వ‌కుండా ఈ చిత్రాన్ని పూర్తి చేశామ‌ని, సినిమాకు ప‌రిచేసిన, ఇందులో న‌టించిన న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ గ‌ర్వ‌ప‌డేలా ఈ సినిమా వ‌చ్చింద‌ని, ప్రేక్ష‌కుల‌తో పాటు తాము కూడా సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామా? అని ఎదురుచూస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. మ‌హేష్ కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అవుతుంద‌ని, 13 ఏళ్ల విరామం త‌రువాత విజ‌య‌శాంతి న‌టించిన చిత్ర‌మిదని, ఆమె ఈ చిత్రం కోసం అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చార‌ని, ఈ సంక్రాంతికి పెద్ద పండ‌గ లాంటి ...

య‌ష్ డైరెక్ట‌ర్నిసైలెంట్‌గా సైడ్ చేసేస్తాడ‌ట‌!

య‌ష్ డైరెక్ట‌ర్నిసైలెంట్‌గా సైడ్ చేసేస్తాడ‌ట‌! క‌న్న‌డ రాక్ స్టార్ య‌ష్ న‌టించిన `కేజీఎఫ్ చాప్ట‌ర్ 1` దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. క‌న్న‌డ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా గౌర‌వంతో పాటు గుర్తింపుని తెచ్చిపెట్టింది. గ‌త ఏడాది డిసెంబ‌ర్ 21న విడుద‌లైన ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ వ‌సూళ్ల‌ని సాధించి క‌న్న‌డ సినీ చ‌రిత్ర‌లో స‌రికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఈ సినిమాతో య‌ష్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ప్ర‌స్తుతం య‌ష్ `కేజీఎఫ్ పార్ట్ 2` షూటింగ్‌లో బిజీగా వున్నారు. అయితే ఈ సినిమాతో క్రేజీ హీరోగా మారిపోయిన య‌ష్‌పై విజ‌య్ దేవ‌ర‌కొండ చేసిన కామెంట్ ఆస‌క్తిక‌రంగా మారింది. ఇటీవ‌ల చెన్నైలో జ‌రిగిన ఓ అవార్డు కార్య‌క్ర‌మంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, య‌ష్ పాల్గొన్నారు. ఇదే వేదిక‌పై ర‌ష్మిక మంద‌న్న‌తో హంగామా చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ రాక్‌స్టార్ య‌ష్‌పై ఆస‌క్తిక‌ర కామెంట్ చేశారు. యష్‌కి తెలియ‌కుండా అత‌ని నుంచి ఒక‌దాన్ని కొట్టేస్తాన‌ని, అదేంటో కాద‌ని య‌ష్‌కు బ్లాక్‌బ‌స్ట‌ర్  హిట్‌ని అందించిన ప్ర‌శాంత్ నీల్‌ని అని చెప్ప‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. ప్ర‌స్తుతం ...

లవర్ తల్లి తో ప్రేమ – సిమ్లా మిర్చి మూవీ

లవర్ తల్లి తో ప్రేమ – సిమ్లా మిర్చి మూవీ అసలు బాలీవుడ్ కి ఏమైంది.? బోల్డ్ పేరుతో, డార్క్ కామెడీ అని కొందరూ, బ్లాక్ కామెడీ అని కొందరూ, అడల్ట్ కంటెంట్ ని ఒక స్లో పాయిజన్ లాగా ఎక్కిస్తున్నారు. ఈ ట్రెండ్ అనేది రీసెంట్ గా రిలీజ్ అయిన “గుడ్ న్యూజ్” సినిమాతో వావి వరుసలు లేని వల్గర్ రిలేషన్స్ ని సినిమాలో చూపిస్తున్నారు. గతంలో కొన్ని ఏళ్ళ క్రితం పశ్చిమ దేశాలలో ఇలా, ఇన్సెస్ట్ రిలేషన్ షిప్స్ మీద పుస్తకాలు, కథలు సినిమాలు వచ్చేవి. ఇక షేక్ స్పియర్ లాంటి రచయిత సైతం ఆయన నాటకాల్లో ఇన్సెస్ట్ రిలేషన్స్ గురించి డిస్కస్ చేసారు. అప్పుడు ఆయనను వింతగా, చూసారు అప్పటి జనం. కాని ఒక వంద సంవత్సరాల తరువాత ప్రజల్లో అనేక రకాల కారణాల వల్ల విచ్చలవిడితనం, విశృంఖలత్వం పెరిగిపోయాయి. అసలు ఈ బాధంతా ఎందుకంటే, బాలీవుడ్ లో జనవరి 3న “సిమ్లా మిర్చి” అని ఒక సినిమా వస్తోంది. అందులో మెయిన్ క్యారెక్టర్స్ గా డ్రీం గర్ల్ హేమ మాలిని గారు, రకుల్ ప్రీత్ సింగ్ తల్లీ – కూతుర్లుగా నటిస్తున్నారు. ఇక హీరోగా విలక్షణ నటుడు రాజ్ కుమార్ రావు నటిస్తున్నాడు. ఇక కథ ప్రకారం నత్తి ఉన్న హీరో హీరోయిన్ కి డైరెక్ట్ గా ప్రపోజ్ చెయ్యలేక, లవ్ లెటర్ రాస...

గోవాలో స్టార్ హీరో హంగామా

గోవాలో స్టార్ హీరో హంగామా గోవాలో న్యూ ఇయర్ హంగామా మొద‌లైంది. 31 నైట్ స్టార్‌ల కోలాహ‌లంతో గోవా బీచ్‌ల‌న్నీ మారు మ్రోగ‌బోతున్నాయి. ఇప్ప‌టికే చాలా మంది స్టార్స్ న్యూ ఇయ‌ర్ వెకేష‌న్ కోసం గోవా వెళ్లిపోయారు. మ‌రి కొంత మంది గోవాతో పాటు దుబాయ్‌, బ్యాంకాక్‌, స్పెయిన్‌, ర‌ష్యాకు ప‌య‌న‌మ‌వుతున్నారు. ఇదిలా వుంటే మెగా హీరో మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న్యూ ఇయ‌ర్ వేడుక‌ల కోసం గోవా వెళ్లిపోయారు. `ఆర్ ఆర్ ఆర్‌` చిత్రంలో న‌టిస్తున్న ఆయ‌న కొంత షూటింగ్ గ్యాప్ దొర‌క‌డంతో న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ కోసం గోవా వెళ్లిపోయారు. శంషాబాద్ ఏయిర్ పోర్ట్‌లో ఈ రోజు ఉద‌యం రామ్‌చ‌ర‌ణ్ హంగామా చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. బ్లాక్ టీ ష‌ర్ట్‌, బ్లూ జీన్స్‌లో స‌డెన్‌గా శంషాబాద్ ఏయిర్ పోర్ట్‌లో ప్ర‌త్య‌క్ష‌మైన రామ్‌చ‌ర‌ణ్ కొంత సేపు త‌న సిబ్బందితో హ‌ల్‌చ‌ల్ చేశారు. ఇప్ప‌టికే ఉపాస‌న గోవాకు వెళ్లిపోవ‌డంతో రామ్‌చ‌ర‌ణ్ 31 ఉద‌యం గోవాకు వెళ్లిపోయారు. ఫ్యామిలీ మెంబ‌ర్స్‌తో క‌లిసి అక్క‌డ న్యూ ఇయ‌ర్‌ని సెల‌బ్రేట్ చేసుకోవ‌డానికి ఇప్ప‌టికే ఏర్పాట్లు చేసుకున్నార‌ట‌. గోవా నుంచి తిరిగి వ‌చ్చాక రామ...

మెగా హీరో కొత్త ఐట‌మ్ గాళ్ ఈమేనా?

మెగా హీరో కొత్త ఐట‌మ్ గాళ్ ఈమేనా? స్టార్ హీరోల చిత్రాల్లో ఐటమ్ గీతం వుందంటే ఆ పాట థియేట‌ర్ల‌లో చేసే ర‌చ్చ మామూలుగా వుండ‌దు. అందుకే స్టార్ హీరోలు, ద‌ర్శ‌కులు ఈ పాట కోసం చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంటారు. ఎంత ఖ‌ర్చు అయినా ఫ‌ర‌వాలేద‌ని క్రేజీ భామ‌ల్ని ఐట‌మ్ సాంగ్స్ కోసం దించేస్తుంటారు. కోట్ల‌కు కోట్లు పారితోషికాలు ఇచ్చేస్తుంటారు. ఇక మెగాస్టార్ చిరు సినిమాల్లో అయితే ఇలాంటి గీతాల‌కు ప్ర‌త్యేక స్థానం వుంది. ఇటీవ‌ల ఆయ‌న న‌టించిన ఖైదీ నంబ‌ర్ 150`లో రాయ్ ల‌క్ష్మీపై చిత్రీక‌రించిన `ర‌త్తాలు ర‌త్తాలు ..` పాట ఎంత పాపుల‌ర్ అయిందో అంద‌రికి తెలిసిందే. తాజాగా మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న భారీ చిత్రం కోసం ఓ ప్ర‌త్యేక గీతాన్ని ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింది. `సైరా న‌ర‌సింహారెడ్డి` చిత్రం త‌రువాత కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో మెగాస్టార్ చిరంజీవి ఓ భారీ చిత్రానికి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిపిందే. విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నిరంజ‌న్‌రెడ్డి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున...

అప్పుడు 2009లో.. ఇప్పుడు 2019లో.. తారక్ కు తెలుసా?

అప్పుడు 2009లో.. ఇప్పుడు 2019లో.. తారక్ కు తెలుసా? యంగ్ టైగర్ ఎన్టీఆర్ 2001లో నిన్ను చూడాలని సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. మొదటి సినిమా ప్లాప్ అయినా రెండో సినిమా స్టూడెంట్ నెం 1తో ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు. ఇక అక్కడి నుండి ఎన్టీఆర్ వెనుతిరిగి చూసింది లేదు. 19 ఏళ్ల కెరీర్ లో 28 సినిమాలు చేసాడు తారక్. ఈ 28 సినిమాల్లో ఎన్నో విజయాలు, పరాజయాలు, సూపర్ హిట్స్, డిజాస్టర్స్ ఇలా అన్నీ చూసాడు తారక్. ప్రస్తుతం ఎన్టీఆర్ కెరీర్ లో అత్యున్నత ఫామ్ లో ఉన్నాడు. టెంపర్ నుండి మొదలుపెట్టి వరసగా ఐదు సినిమాలు సక్సెస్ సాధించాడు. 2001 నుండి ప్రతి ఏడాది తన సినిమా ఉండేలా జాగ్రత్త పడ్డాడు ఎన్టీఆర్. కొన్ని సార్లు అయితే ఏడాదికి రెండు సినిమాలు కూడా చేసాడు. సినిమాల విషయంలో మిగతా టాప్ హీరోలతో పోల్చితే ఎన్టీఆర్ ఎప్పుడూ వేగంగానే సినిమాలు చేస్తూ వచ్చాడు. అయితే కేవలం రెండే రెండు సార్లు ఈ 19 ఏళ్లలో ఎన్టీఆర్ సినిమా విడుదల కాలేదు. మొదటిసారి 2009లో కాగా, రెండోది 2019లో. ఆ దశాబ్దం చివర్లో, ఈ దశాబ్దం చివర్లో ఎన్టీఆర్ సినిమాలు విడుదల కాకపోవడం యాదృచ్చికమా లేక కావాలని తీసుకున్న నిర్ణయమా అన్నది ఇప్పుడు ఫిల్మ్ ...

2020 లో కూడా షారుఖ్ సినిమా రాకపోవచ్చు

2020 లో కూడా షారుఖ్ సినిమా రాకపోవచ్చు 2020 లో కూడా షారుక్ ఖాన్ వెండితెరకు దూరంగా ఉంటున్నారు. గతంలో తాను నటించిన అనేక చిత్రాలు వరుసగా పరాజయం పాలవడంతో పాటుగా, భారీ అంచనాల నడుమ రిలీజ్ చేసిన జీరో సినిమా కూడా ఘోర పరాజయం పొందడంతో కింగ్ ఖాన్ ఆలోచనలో పడ్డారు. అసలు ప్రాబ్లం ఎక్కడుందా.? అని చెప్పి రీసెర్చ్ చేసి మళ్ళీ, తాను ఏదో ఒక మీటర్ లో సినిమాలు కంటిన్యూ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గతంలో కూడా షారుక్ ఖాన్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అయిన తరుణంలో, ఆయన తన మిత్రురాలు అయిన ఫరా ఖాన్ ని దర్శకురాలిగా పరిచయం చేస్తూ సినిమాలు చేశారు. అదేవిధంగా రీసెంట్ గా కూడా కొన్ని ఫ్లాపులు పలకరించడంతో, సౌత్ సెంటిమెంట్ నమ్ముకొని చెన్నైఎక్స్ ప్రెస్ లాంటి సినిమాలను చేసి మళ్ళీ ట్రాక్ లోకి వచ్చారు. షారుక్ ఖాన్ తో వచ్చిన సమస్య ఏమిటంటే ఆయన సినిమా మొదలు పెట్టడం ఎంతో ఆర్భాటంగా, ఎంతో ఉత్సాహంగా మొదలు పెడతారు కానీ; ఆయనకు ఉండే బిజీ షెడ్యూల్స్ వల్ల, దర్శక నిర్మాతలు మరియు క్రియేటివ్ టీం అడిగిన విధంగా కాల్షీట్లు కేటాయించరనే విమర్శలు ఉన్నాయి. టీవీ షో లు, ఈవెంట్ లు, డ్యాన్స్ విడియోలు, ప్రకటనలు, I.P.L టీం ఇలా.. ప్రస్తుతం షారూఖ్ చేతిలో ...

స్టార్స్ న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ ఎక్క‌డ‌?

స్టార్స్ న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ ఎక్క‌డ‌? మ‌రి కొన్ని గంట‌ల్లో 2019కి వీడ్కోలు ప‌ల‌క‌బోతున్నాం. అంతా కొత్త ఏడాది కోసం కొత్త కొత్త ప్లాన్‌ల‌తో ఎదురుచూస్తున్నారు. స‌గ‌టు మ‌నిషి కొత్త సంవ‌త్సరం కోసం ప్లాన్‌లు చేసుకుంటున్న వేళ సెల‌బ్రిటీలు కూడా సెల‌బ్రేష‌న్స్‌కి రెడీ అయినోతున్నారు. ఇప్ప‌టికే కొంత మంది స్టార్స్ న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ కోసం విదేశాల‌కు చెక్కేశారు. కొంత మందేమో ఫేవ‌రేట్ స్పాట్స్ కి వెళ్లిపోయారు. మ‌రి కొంత మంది వెళ్ల‌డానికి రెడీ అవుతున్నారు. అల్లు అర్జున్‌ …`అల వైకుంఠ‌పుర‌ములో` షూటింగ్ పూర్తయిపోవ‌డంతో ఫ్యామిలీతో క‌లిసి న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ కోసం బ్యాంకాక్ వెళ్లిపోయారు. జ‌న‌వ‌రి 12న త‌న సినిమా రిలీజ్ వుండ‌టంతో ఈ గ్యాప్‌లో వెకేష‌న్‌ని ప్లాన్ చేసుకున్న బ‌న్నీ బ్యాంకాక్‌లో జాలీగా న్యూ ఇయ‌ర్ వేడుక‌ల్లో పాల్గొన‌బోతున్నాడు. సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం జ‌న‌వ‌రి మొద‌టి వారంలో ఇండియాకు తిరిగి రానున్నారు. ఇయ‌ర్ ఎండింగ్‌లో `వెంకీ మామ‌`తో సూప‌ర్ హిట్‌ని అందుకున్న నాగ‌చైత‌న్య త‌న ఫేవ‌రేట్ స్పాట్ గోవాకు స‌మంత‌తో క‌లిసి చెక్కేశారు. అక్క‌డే న్యూఇయ‌ర్ వేడుక‌ల్ని జ‌రుపుకోబోతున్నారు. క్రే...

అనిల్ పట్టుబడితేనే మహేష్ అలా…

అనిల్ పట్టుబడితేనే మహేష్ అలా… సూపర్ స్టార్ మహేష్ బాబు భీభత్సమైన డ్యాన్సర్ ఏం కాదు. కొంతమంది టాప్ హీరోలతో పోల్చితే మహేష్ కొంత డ్యాన్స్ పరంగా వెనుకబడే ఉంటాడు. ఈ విషయాన్ని మహేష్ కూడా ఒప్పుకుంటాడు. అయితే మహేష్ బ్యాడ్ డ్యాన్సర్ అయితే కాదు. కొన్ని సెన్సిబుల్ మూవ్స్ వేయడంలో మహేష్ తర్వాతే ఎవరైనా. తన బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా డ్యాన్స్ మూవ్స్ కంపోజ్ చేస్తే మహేష్ చెలరేగిపోతాడు. అయితే ఎందుకనో మహేష్ గత కొన్ని సినిమాల నుండి మరీ డ్యాన్స్ పరంగా నీరసిస్తున్నాడు. డ్యాన్స్ వేయగలిగుండి కూడా ఏదో మొక్కుబడిగా చేసి వెళ్లిపోతున్న భావన. సినిమాలు కూడా సీరియస్ గా చేసినవె ఎక్కువ ఉండడంతో ఇటు డ్యాన్స్ పరంగా రిలీఫ్ లేకపోవడంతో మహేష్ ఫ్యాన్స్ ఒకింత అసహనానికి గురైన మాటైతే వాస్తవం. అయితే దర్శకుడు అనిల్ రావిపూడి ఈ విషయాలన్నీ ముందే గ్రహించాడు. తాను మహేష్ ను చూపించాలన్న విధానంపై ముందే అవగాహనకు వచ్చేసాడు. సరిలేరు నీకెవ్వరు విషయంలో మహేష్ ను ఎప్పుడూ లేనంత యాక్టివ్ గా చూపించినట్లుగా టీజర్ చూస్తేనే అర్ధమైంది. ఇదిలా ఉంటే మహేష్ ఈ సినిమాలో డ్యాన్స్ ఇరగదీశాడని కొన్ని వార్తలు రాగా, మహేష్ ఫ్యాన్స్ కు బయట ఆందోళన ఉన్నా కానీ లోల...

‘అల’ స్పెషల్ షో అలా చూసేసారు!

‘అల’ స్పెషల్ షో అలా చూసేసారు! స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం అల వైకుంఠపురములో షూటింగ్ ముగించుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ప్రస్తుతం డీటీఎస్ మిక్సింగ్, కలర్ కరెక్షన్ వంటి పనులు జరుగుతున్నాయి. మరో రెండు, మూడు రోజుల్లో ఇవి పూర్తైపోయి ఫైనల్ కాపీ పూర్తైపోతుందని అంటున్నారు. అయితే ఇంకా ఫైనల్ కాపీ కూడా పూర్తవకుండానే అల్లు ఫ్యామిలీ అల వైకుంఠపురములో చిత్రాన్ని చూసేశారట. ఇందులో నిజమెంతుందో తెలీదు కానీ ఈ మేరకు ఫిలిం సర్కిల్స్ లో న్యూస్ మాత్రం హల్చల్ చేస్తోంది. అల వైకుంఠపురములో చిత్రానికి హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మెయిన్ బ్యానర్ అయినా కానీ అల్లు అరవింద్ కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. తన సినిమాల వరకూ అల్లు అరవింద్ కు ఒక సెంటిమెంట్ ఉందిట. రిలీజ్ కు ముందే అల్లు ఫ్యామిలీకి సినిమాను చూపించి ఫీడ్ బ్యాక్ తీసుకుంటాడట. ఒకవేళ వాళ్ళ దగ్గరనుండి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తే ఇక అల్లు అరవింద్ ఫుల్ రిలాక్స్ అయిపోతాడట. చాలా సినిమాలకు ఫ్యామిలీ ఫీడ్ బ్యాక్ సరిగ్గా వర్కౌట్ అయిందట. అందుకే ఇప్పుడు ఫైనల్ కాపీ పూర్తి కాకపోయినా రఫ్ వెర్షన్ నే అల...

బాహుబ‌లి ప్ర‌భాస్ షాకింగ్ లుక్‌!

బాహుబ‌లి ప్ర‌భాస్ షాకింగ్ లుక్‌! బాహుబ‌లి సినిమాతో ప్ర‌భాస్ కెరీర్ ఒక్క‌సారిగా మారిపోయింది. ఈ సినిమా విజ‌యంతో ప్ర‌భాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఆ త‌రువాత చేసిన `సాహో` కూడా పాన్ ఇండియా స్థాయిలో ఆక‌ట్టుకోవ‌డంతో ఆయ‌న త‌దుప‌రి చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. `సాహో` హిట్ అనిపించుకున్నా ఆశించిన స్థాయిలో మాత్రం వ‌సూళ్ల‌ని కాబ‌ట్ట‌లేక‌పోయింది. దీంతో ఆలోచ‌న‌లో ప‌డ్డ ప్ర‌భాస్ త‌న త‌దుప‌రి చిత్ర క‌థ‌లో కొన్ని మార్పులు చేయించిన‌ట్టు తెలిసింది. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం `జాన్‌` చిత్రంలో న‌టిస్తున్నారు. `జిల్‌` ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. యువీ సంస్థ నిర్మిస్తోంది. `బాహుబ‌లి, సాహో చిత్రాల్లో కొంత బ‌రువు పెరిగి క‌నిపించిన ప్ర‌భాస్ తాజా చిత్రం `జాన్‌` కోసం బ‌రువు త‌గ్గి స్ట‌న్నింగ్ లుక్‌తో క‌నిపిస్తున్నారు. ఇటీవ‌ల కీర‌వాణి త‌న‌యులు శ్రీ‌సింహా, కాల‌భైర‌వ `మ‌త్తు వ‌ద‌ల‌రా` చిత్రంతో ప‌రిచ‌య‌మైన విష‌యం తెలిసిందే. ఈ సినిమా టీమ్‌ని అభినందించిన ప్ర‌భాస్ వారితో క‌లిసి ఫొటోల‌కు పోజులిచ్చారు. స్లిమ్‌గా షాకింగ్ లుక్‌లో క‌నిపిస్తున్న ప్ర‌భాస్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్...

సాంగ్ ఆఫ్ ది ఇయర్ – సామజవరగమన

సాంగ్ ఆఫ్ ది ఇయర్ – సామజవరగమన గత కొంత కాలంగా ఎదురు చూస్తున్న దాదాపు 125 మిలియన్ల అభిమానుల ఎదురు చూపులకు తెర పడింది . త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ & పూజా హెగ్డే హీరో, హీరోయిన్లు గా అభిమానుల ముందుకు వస్తున్న “అల.. వైకుంఠపురంలో” సినిమాకి సంబంధించి, అభిమానులు అందరూ కలిసి సాంగ్ ఆఫ్ ది ఇయర్ గా సక్సెస్ చేసిన “సామజవరగమనా” పాట ప్రోమో సోషల్ మీడియాలో విడుదల చేశారు. సంక్రాంతి కానుకగా విడుదల అవుతున్న ఈ సినిమాలో అన్నిటికన్నా ఈ పాట తెచ్చిన హైప్ అంతా.. ఇంతా కాదు. పారిస్ లోని ఐఫిల్ టవర్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించిన ఈ పాట సిల్వర్ గా కూడా అద్భుతంగా ఉంది. ఈ పాటలో అల్లు అర్జున్ మరియు పూజా హెగ్డే తో పాటు దాదాపు 30 మందికి పైగా డాన్సర్లు ఉన్నట్లుగా తెలుస్తోంది, క్లాసికల్ మరియు వెస్ట్రన్ డాన్స్ మూమెంట్స్ కలిపి ఫ్యూజన్ థీం లో కంపోజ్ చేసిన స్టెప్పులు బాగున్నాయి. ముఖ్యంగా డాన్స్ మూమెంట్స్ చేస్తూ కూడా మన బన్నీ ఇచ్చే ఎక్స్ ప్రెషన్ లు అయితే కేక. పూజా హెగ్డే అయితే చెప్పనక్కర్లేదు. “ఆమె కాళ్ళు నడుస్తూనే ఉన్నాయి.. కళ్ళు భావాలు పలికిస్తూనే ఉన్నాయి. శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. ఇక ఈ పూజ ...

విజ‌య్ దేవ‌ర‌కొండ స‌క్సెస్ సీక్రెట్ ఇదే!

విజ‌య్ దేవ‌ర‌కొండ స‌క్సెస్ సీక్రెట్ ఇదే! విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఈ పేరు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ మారుమ్రోగిపోతోంది. వ‌రుస చిత్రాల‌తో సినిమా సినిమాకు త‌న క్రేజ్‌ని పెంచుకుంటూ పోతున్నారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. రౌడీ పేరునే త‌న బ్రాండ్‌గా మార్చుకుని అభిమానులంద‌రికి ప్రియ‌మైన రౌడీగా మారిపోయారు. `అర్జున్‌రెడ్డి`తో హీరోగా క్రేజ్‌ని సొంతం చేసుకున్న విజ‌య్ ఏది చేసినా ఇప్ప‌డు వైర‌ల్ అయిపోతోంది. హీరోగానే కాకుండా బ్రాండింగ్‌లోనూ త‌న‌దైన ముద్ర వేస్తున్న విజ‌య్ కొత్త ఫిలాస‌ఫీని చెబుతున్నారు. ఇటీవ‌ల ఓ టీవి ఛాన‌ల్ నిర్వ‌హించిన య‌ల‌వ న‌క్ష‌త్ర స‌న్మానం కార్య‌క్ర‌మంలో విజ‌య్ దేవ‌ర‌కొండ పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి చేతుల మీదుగా ఈ కార్య‌క్ర‌మంలో అవార్డుని స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా త‌న ఎదుగుద‌ల‌కు సంబంధించిన సీక్రెట్‌ని బ‌య‌ట‌పెట్టేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌నం ఎక్స్‌ట్రార్డిన‌రీ అనిపించుకోవాలంటే ఆర్డిన‌రీ జ‌నాలు ఏం చేస్తారో వారి కంటే భిన్నంగా ఎక్స్ ట్రా చేయాలి. అంతా 6కి నిద్లేస్తే మ‌నం 5కే నిద్ర‌లేచి ప‌ని మొద‌లుపెట్టాలి. ఎదుటి వాడు 1 కిలోమీట‌ర్ ప‌రుగెడితే వాడికి మించి కిలోమీట‌ర్ న‌ర ప‌రుగె...

బన్నీ మరొకటి సెట్ చేసే పనిలో పడ్డాడుగా!

బన్నీ మరొకటి సెట్ చేసే పనిలో పడ్డాడుగా! స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఎలాంటి సినిమా చేయాలన్న విషయంలో సందిగ్దత ఎదుర్కొని చివరికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయడానికి పచ్చ జెండా ఊపేసాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ముగించుకుని ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉన్న విషయం తెల్సిందే. అల వైకుంఠపురములో జనవరి 12న విడుదల ముస్తాబవుతోంది. ఇదిలా ఉంటే దాదాపు ఏడాది పాటు సినిమా మొదలుపెట్టకుండా జాప్యం చేసిన అల్లు అర్జున్ ఇప్పుడు వరసగా సినిమాలను లైన్లో పెడుతున్నాడు. అల వైకుంఠపురములో షూటింగ్ లో ఉన్న సమయంలోనే బన్నీ రెండు సినిమాలను ప్రకటించాడు. ఒకటి సుకుమార్ దర్శకత్వంలో సినిమా, మరొకటి వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్. ముందుగా సుకుమార్ సినిమా షూటింగ్ మొదలవుతుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే తుదిదశకు చేరుకున్న క్రమంలో ఫిబ్రవరి నుండి ఈ సినిమా షూటింగ్ మొదలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. దీని తర్వాత ఐకాన్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే బన్నీ అల వైకుంఠపురములో పూర్తైన వెంటనే మరో సినిమాను కన్ఫర్మ్ చేయాలనుక...

ఫ్యాన్స్ కి దండం రా బాబూ.! అంటున్నదర్శకుడు

ఫ్యాన్స్ కి దండం రా బాబూ.! అంటున్నదర్శకుడు తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ “తెలుగు ఫ్యాన్స్ ని అంచనా వేయలేం.” అని నిస్సహాయత వ్యక్తం చేశారు. ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఆయన దర్శకత్వం వహిస్తున్న దర్బార్ సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దర్శకుడు మురుగదాస్ మీడియా వాళ్లతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు. మహేష్ బాబు తో తాను చేసిన స్పైడర్ సినిమా ప్రేక్షకుల అంచనాలు అందుకోలేక పోవడానికి కారణం; తాను తమిళ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని సినిమాని తియ్యడమే” అని అన్నారు. స్పైడర్ సినిమా లో ప్రధానంగా తాను మహేష్ బాబును తమిళ ప్రేక్షకులకు పరిచయం చేయడమే లక్ష్యంగా తీశానని అంతే తప్ప తెలుగు ప్రేక్షకులను, అందులోనూ మహేష్ బాబు అభిమానుల అంచనాలు – అభిరుచులను తాను పట్టించుకోలేదని అందువల్లనే ఆ చిత్రం ఘోర పరాజయం పాలైందని; అందుకు తాను ఎంతో బాధపడుతున్నానని మురుగదాస్ విచారం వ్యక్తం చేసారు. ఇది తెలుసుకున్న మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియా వేదికగా మురుగదాస్ ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. పాన్ ఇండియా లెవెల్ లో దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద సినిమాలు తీస...

జక్కన్న కొత్తవాళ్లతో సినిమా తీయగలడా?

జక్కన్న కొత్తవాళ్లతో సినిమా తీయగలడా? దర్శక ధీరుడు రాజమౌళి రేంజ్ ప్రస్తుతం టోటల్ గా డిఫరెంట్. ఇక ఎంత మాత్రం రాజమౌళిని తెలుగు దర్శకులతో పోల్చలేం. తెలుగు దర్శకులలో తన నెంబర్ ఎంత అన్నది అనవసరం. అందరూ ముక్తకంఠంతో రాజమౌళిని తెలుగులో బెస్ట్ డైరెక్టర్ అని ఎప్పుడో చెప్పేసారు. ఇప్పుడు రాజమౌళిది అంతా ప్యాన్ ఇండియా లెవెల్. దేశవ్యాప్తంగా దర్శకుడిగా తన స్థానాన్ని మెరుగుపరుచుకోవడం జరుగుతోంది. ఎందరో మేటి దర్శకులను దాటుకుని రాజమౌళి ప్రస్తుతం టాప్ రేంజ్ లో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు జక్కన్న. తెలుగులో టాప్ హీరోలైన రామ్ చరణ్, ఎన్టీఆర్ లను హీరోలుగా పెట్టి అతిపెద్ద మల్టీస్టారర్ ను తీస్తున్నాడు రాజమౌళి. ఈ సినిమా 2020లో విడుదలవ్వనుంది. ఇదిలా ఉంటే రాజమౌళి తన కెరీర్ లో ఎక్కువగా స్టార్ హీరోలతోనే పనిచేస్తూ వచ్చాడు. అయితే కథ డిమాండ్ చేసినప్పుడు సునీల్ ను హీరోగా పెట్టి మర్యాదరామన్న తీసి హిట్ కొట్టాడు, అలాగే హీరో అన్నదే లేకుండా ఈగ సినిమాను తీసి అక్కడా సూపర్ హిట్ సాధించాడు. అయితే రాజమౌళి ఇప్పటివరకూ కొత్త హీరోలతో పనిచేయలేదు. దీనికి ఇటీవలే మత్తు వదలరా టీమ్ ఇంటర్వ్యూలో స...

మెగా మేనల్లుడు ఫుల్ ఫామ్ లోకి వచ్చేసినట్టేనా?

మెగా మేనల్లుడు ఫుల్ ఫామ్ లోకి వచ్చేసినట్టేనా? స్టార్ వారసులకు సినిమా డెబ్యూ చాలా ఈజీగా అయిపోతుంది అనుకుంటారు కానీ సాయి ధరమ్ తేజ్ తన డెబ్యూ సినిమా కోసం చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. మొదట రేయ్ సినిమా చేసినా ఆ సినిమా విడుదలవ్వడానికి దాదాపు 4 ఏళ్ళు ఎదురుచూడాల్సి వచ్చింది. ఏ హీరోకైనా ఇలా సినిమా విడుదల కాకుండా వాయిదా పడుతుండడం అన్నది చాలా వేదన. అయితే ఈ బాధ కొంత తగ్గించడానికి అన్నట్లుగా తేజ్ నటించిన పిల్లా నువ్వు లేని జీవితం, రేయ్ కన్నా ముందు విడుదలై మంచి హిట్టైంది. ఆ తర్వాత రేయ్ వచ్చి ప్లాప్ అయినా కానీ వెంటనే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ వంటి సినిమాలతో తేజ్ మార్కెట్ బాగా పుంజుకుంది. యువ హీరోల్లో బెస్ట్ ఆప్షన్ గా నిలిచాడు. అయితే తేజ్ కెరీర్ ఆ తర్వాత భారీ కుదుపులకు లోనైంది. రెండు, మూడేళ్లపాటు హిట్ అనే మాటే వినపడలేదు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఆరు సినిమాలు తేజ్ వి వచ్చినట్లే వచ్చి పోయాయి. అన్ని సినిమాలు వరసగా పోవడమంటే మాటలు కాదు. అందులో ఒక యువ హీరో దాన్ని తట్టుకోవడం కష్టం. అయితే తేజ్ నిలబడ్డాడు. ఈ క్రమంలో తన మార్కెట్ అంతా కోల్పోయినా ఎక్కడా అధైర్యపడలేదు. సుప్రీమ్ సినిమా ద్వారా 25 కోట్ల...

ఎన్టీఆర్ వాళ్ళను నమ్మట్లేదా?

ఎన్టీఆర్ వాళ్ళను నమ్మట్లేదా? జూ ఎన్టీఆర్ తన కెరీర్ లో ఇంతవరకూ 28 సినిమాలు చేసాడు కానీ ఇప్పటివరకూ ఒక్క పరభాషా దర్శకుడితో పనిచేయలేదు. 28 సినిమాలకూ దర్శకులు తెలుగువాళ్లే. మొదటినుండి తెలుగు దర్శకులతో చేయడానికే ఎన్టీఆర్ మొగ్గుచూపాడు. తనతో సినిమాలు చేయడానికి చాలా మంది తమిళ దర్శకులు ముందుకు వచ్చారు. ఇప్పుడు కూడా వస్తున్నారు. మురుగదాస్, అట్లీ, ప్రశాంత్ నీల్ వంటి దర్శకులు ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. కథ నచ్చక కాదు కానీ ఎన్టీఆర్ ఎందుకనో పరభాషా దర్శకులపై ఎక్కువ ఆసక్తి చూపించలేదు. ప్రస్తుతం రాజమౌళితో ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. ఈ సినిమాలో కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ కు సంబంధించి లీకైన స్టిల్స్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. ఈ సినిమా విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు కానీ 2020 సెప్టెంబర్ కల్లా ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ నుండి ఫ్రీ అవుతాడని చూచాయిగా తెలిసింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తర్వాతి సినిమాపై ఆసక్తి నెలకొంది. ముందు చెప్పినట్లుగా అట్లీ, ప్రశాంత్ నీల్ వంటి దర్శకులు ఎన్టీఆర్ ను కలిసి కథ కూడా చెప్పారు కానీ మన యంగ్ టైగర్ మాత్...

ఏంటి, బన్నీ ఎవర్నీ పిలవట్లేదా?

ఏంటి, బన్నీ ఎవర్నీ పిలవట్లేదా? స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన అల వైకుంఠపురములో సినిమా సూపర్బ్ బజ్ ను క్యారీ చేస్తోంది. ఈ సినిమా పాటలు సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో అందరూ చాలా ఆసక్తిగా ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో ఉంది. న్యూ ఇయర్ వేడుకలకు బన్నీ తన కుటుంబంతో సహా ఫారిన్ ట్రిప్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా జనవరి 12న విడుదల కానున్న విషయం తెల్సిందే. అంతకంటే ముందు ఈ సినిమా మ్యూజికల్ కన్సర్ట్ జనవరి 6న హైదరాబాద్ లోని పోలీస్ గ్రౌండ్స్ లో జరగనుంది. ఈ చిత్రంలోని పాటలను, బన్నీ-థమన్ కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన సూపర్ హిట్ పాటలను థమన్ అండ్ కో లైవ్ గా పెర్ఫార్మ్ చేయనున్నారు. సినిమా రిలీజ్ కు ముందు ఈ ఈవెంట్ ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ మ్యూజికల్ కన్సర్ట్ కు తారక్ చీఫ్ గెస్ట్ గా వస్తాయని వార్తలు వచ్చాయి. అలాగే పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నట్లు పుకార్లు షికార్లు చేసాయి. అల వైకుంఠపురములో చిత్రానికి పోటీగా విడుదలవుతున్న మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్ర ప్రీ రిల...

రామ్‌చ‌ర‌ణ్‌కు పోటీగా వ‌చ్చేస్తోంది!

రామ్‌చ‌ర‌ణ్‌కు పోటీగా వ‌చ్చేస్తోంది! మెగా హీరో రామ్‌చ‌ర‌ణ్ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫ‌ర్‌గా మారి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచిన విష‌యం తెలిసిందే. ఈ మెగా హీరో వ‌ణ్య ప్రాణి సంర‌క్ష‌ణ‌పై అవ‌గాహ‌న‌క‌ల్పిస్తూ వాటి క్షేమం కోసం ఫండ్‌ని రైజ్ చేసే కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టిన విష‌యం తెలిసిందే. `వైల్డెస్ట్ డ్రీమ్స్` పేరుతో ఇటీవ‌ల త‌ను తీసిన ఫొటోల‌తో ప్ర‌త్యేకంగా ఓ ఎగ్జిబిష‌న్‌ని రామ్చ‌ర‌ణ్ కొత్త నివాసంలో ఏర్పాటు చేశారు. దీంట్లో పాల్గొన్న చాలా మంది తార‌లు రామ్‌చ‌ర‌ణ్ లోని ప్ర‌విభ‌ను మెచ్చి ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. అయితే ఈ మెగా హీరోకే త‌మిళ న‌టి పోటీకి వ‌స్తోంది. ర‌జ‌నీకాంత్ న‌టించిన `పేట్టా`, విజ‌య్ న‌టిస్తున్న 64వ చిత్రంతో వార్త‌ల్లో నిలిచిన మాళ‌వికా మోహ‌న‌న్ గ‌త రెండేళ్లుగా వైల్డ్ లైఫ్ ఫొటోగ్ర‌ఫీ చేస్తోందిట. ఇటీవ‌ల వెకేష‌న్ కోసం ఆఫ్రికా వెళ్లిన మాళ‌విక అక్క‌డి ఫారెస్ట్‌లోని వ‌ణ్య మృగాల‌ని ప్ర‌త్యేకంగా ఫొటోలు తీసింద‌ట‌. వాటి జీవన విధానంతో పాటు అవి తీసుకునే ఆహారంపై కూడా దేశ వ్యాప్తంగా వున్న అడ‌వుల్లో తిరిగి తెలుసుకున్నాన‌ని, ఇలాంటి విష‌యాలు తెలుసుకోవడం అంటే త‌నికి మ‌హా స‌ర‌దా అని, కాబిని, ...

ద‌క్షిణాదిలో హీరోయిన్‌కు విలువ లేదు!

Neha Dupia sensational comments on South Film Industry ద‌క్షిణాదిపై బాలీవుడ్ హీరోయిన్ నేహా దూపియా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. గ‌తంలో తాప్సీ , రాధికా ఆప్టే ద‌క్షిణాది చిత్ర ప‌రిశ్ర‌మ‌పై ముఖ్యంగా తెలుగు ఇండ‌స్ట్రీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఆ వ్యాఖ్య‌లు  పెద్ద దుమారాన్నే రేపాయి. అవి మ‌ర్చిపోక‌ముందే మ‌రో బాలీవుడ్ హాటీ నేహా దూపియా ద‌క్షిణాదిపై విరుచుకుప‌డ‌టం సంచ‌ల‌నంగా మారింది. బాలీవుడ్‌తో పాటు తెలుగు చిత్రాల్లో న‌టించిన నేహా దూపియా ఈ మ‌ధ్య సినిమాల్లో క‌నిపించ‌డం లేదు. నేహా టాక్ షో పేరుతో ఓ షోని ర‌న్ చేస్తున్న ఆమె ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్యూలో ద‌క్షిణాది చిత్ర సీమ‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ద‌క్షిణాదిలో హీరోతో పోలిస్తే హీరోయిన్‌ని త‌క్కువ చేసి చూస్తార‌ని వెల్ల‌డించింది. బాల‌కృష్ణ న‌టించిన `పర‌మ‌వీర‌చ‌క్ర‌`, రాజ‌శేఖ‌ర్ న‌టించిన `విల‌న్‌`, త‌రుణ్ చేసిన `నిన్నే ఇష్ట‌ప‌డ్డాను` చిత్రాల్లో నేహా న‌టించింది. త‌ను ద‌క్షిణాది చిత్రాల్లో న‌టిస్తున్న సంద‌ర్భంలో ఓ సినిమా షూటింగ్ జ‌రుగుతోంద‌ని, ఆ స‌మ‌యంలో తన‌కు ఆక‌లిగా వున్నా హీరో కు మా...

స్కైలాబ్ నేపథ్యంలో సినిమా వచ్చేస్తోంది!

Nitya Menen new film based on 1979 Skylab 1979లో ఏర్పడిన స్కైలాబ్ అప్పట్లో సంచలనం కలిగించింది. జనం అంతా ఎప్పుుడు ఏమౌతుందో అని భయంతో కాలం వెల్లదీశారు. ఆ సంఘటనల నేపథ్యంలో త్వరలో ఓ సినిమా తెలుగు తెరపైకి రాబోతోంది. అమెరికా స్పేస్ స్టేషన్ నాసా ప్రయోగించిన స్కైలాడ్ 79లో ప్రజల్లో భయాందోళనలు కలిగించింది. స్కైలాబ్ అంశాన్ని ప్ర‌ధాన కథావస్తువుగా తీసుకుని పిరియాడిక్ మూవీగా తెరపైకి తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలో త్యామీనన్, సత్యదేవ్, రాహుల్ రామ‌కృష్ణ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అర్జున్‌రెడ్డి , ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ వంటి సూప‌ర్ హిట్ చిత్రాల్ని డిస్ట్రీ బ్యూట్ చేసిన‌ కే ఎఫ్ సీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి ఎంట‌ర‌వుతోంది. విశ్వ‌క్ కందేరావు ఈ సైంటిఫిక్  ఫిక్ష‌న్ ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కాబోతున్నారు. డా. ర‌వికిర‌ణ్ స‌మ‌ర్ప‌ణ‌లో పృథ్వీ పిన్న‌మ‌రాజు  తెర‌పైకి తీసుకురాబోతున్న ఈ సినిమాకు ప్ర‌శాంత్ విహారి సంగీతం అందిస్తుండగా, ఆదిత్య జ‌వ్వాది ఛాయాగ్ర‌హ‌ణం, ర‌వితేజ గిరిజాల ఎడిటింగ్ అందించ‌బోతున్నారు. స‌రికొత్త నేప‌థ్యంలో పిరియాడిక్ డ్రామాగా రాబోతున్న ఈ సిన...

సినిమా ప్రకటించకుంటే చనిపోతాడట

సినిమా ప్రకటించకుంటే చనిపోతాడట అభిమాన హీరో కోసం ఏం చేయడానికైనా అభిమానులు వెనుకాడరు. అలాంటి అభిమానికే హీరోపై కోపం వస్తే అతను ఆడుకునే ఆట మామూలుగా వుండదు. ఇదే విషయాన్ని ప్రధానంగా తీసుకుని కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా `ఫ్యాన్` సినిమా వచ్చిన విషయం తెలిసిందే.  వెండితెరపై అభిమాని కారణంగా ఇబ్బందులు పడ్డ షారుఖ్ రియల్ లైఫ్ లోనూ అదే తరహా ఇబ్బందుల్లో ఇరుక్కో బోతున్నారు. వివరాల్లోకి వెళితే… షారుఖ్ ఖాన్ నటించిన చిత్రాలేవీ ఈ మధ్య కాలంలో ఆశించిన విజయాల్ని దక్కించుకోలేకపోయాయి. ఆనంద్ ఎల్ రాయ్ తో కలిసి చేసిన ` జీరో ` బాక్సాఫీస్ వద్ద పేరుకు తగ్గట్టే జీరో ఫలితాన్ని అందించి కింగ్ ఖాన్ కెరీర్లోనే అత్యంత భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఆదెబ్బతో కంగుతిన్న షారుఖ్ ప్రేక్షకుల్లో వచ్చిన మార్పుకు తగ్గట్టుగా ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుందా అని తర్జన భర్జన పడుతూ ఇంత వరకు ఏ ప్రాజెక్ట్ ని ప్రకటించలేదు. దీంతో షారుఖ్ అభిమానుల్లో అసహనం పెరిగిపోతోంది. ఈ విరామాన్ని తట్టుకోలేని ఓ అభిమాని ఏకంగా షారుఖ్ కు ఆల్టిమేటమ్ జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ‘షారుఖ్ సర్ ఇప్పటి వరకు మీరు తీసుకున్న బ్రేక్ చాలు. ‘జీరో’ సినిమా తరువ...

మెగా నిర్మాత కోరిక మామూలుగా లేదుగా?

మెగా నిర్మాత కోరిక మామూలుగా లేదుగా? మెగా నిర్మాత అల్లు అరవింద్ ఏ సినిమా చేసినా ఎంతో క్యాలిక్యులేషన్స్ తో చేస్తారు. అలాగే ఏం మాట్లాడినా ఆ క్యాలిక్యులేషన్ని మాత్రం మర్చిపోరు. అలాంటి మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు సర్వత్రా చర్చనీయాంశంగా మారుతున్నాయి. తాజాటా సాయిధరమ్ తేజ్, రాశిఖన్నా జంటగా నటించిన ` ప్రతిరోజూ పండగే ` విజయంతో మాంచి జోష్ మీదున్న ఆయన చిరంజీవిపై కామెంట్ చేయడం టాలీవుడ్ లో సంచలనంగా మారింది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సమయంలో అండగా నిలిచిన వార్తల్లో కెక్కిన అల్లు అరవింద్ తాజాగా చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. చిరు కెరీర్ కు బలమైన పిల్లర్ గా నిలిచిన అల్లు అరవింద్ ఆయనని భారత రాష్ట్ర పతిగా చూడాలన్నది తన డ్రీమ్ అని షాకిచ్చారు. చిరంజీవి ఏంటి భారత రాష్ట్రపతి ఏంటని అది అయ్యే పనేనా అని అంతా అవాక్కవుతున్నారు. రాష్ట్రపతి అంటే మామూలు విషయం కాదు. రాజకీయంగా పండిపోయిన వారిని మాత్రమే పదవి వరిస్తూ వుంటుంది. ఎమ్మెల్యేగా, ఎంపీగా సేవలందించిన చిరంజీవి భారత రాష్ట్రపతి కావడం అన్నది అంత ఆషామాషీ వ్యవహారం కాదని పలువురు సినీ ప్రముఖులు చెబు...

నాగ్ మరో రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా?

నాగ్ మరో రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా? కింగ్ నాగార్జున ఈ ఏడాది నటించింది కేవలం ఒకే ఒక్క చిత్రంలో మాత్రమే.  ఫ్రెంచ్ `ఐడూ` చిత్రాన్ని తెలుగులో `మన్మథుడు 2` పేరుతో రీమేక్ చేస్తే ఆశించిన ఫలితాన్ని అందించకపోగా నాగార్జునకు భారీ డిజాస్టర్ని అందించింది. దీంతో కథల ఎంపిక విషయంలో జాగ్రత్తుల  పడుతున్న నాగార్జున 2020లో కొత్త తరహా చిత్రాలతో ఆకట్టుకోబోతున్నారు. `మప్మథుడు 2` తరువాత నుంచి బిగ్ బాస్ పనుల్లో పడి బిజీ అయిన నాగ్ `వైల్డ్ డాగ్` సినిమాతో సడెన్ సర్ప్రైజ్ ఇచ్చి షాకిచ్చారు.ఆయన నటిస్తున్న తాజా చిత్రం `వైల్డ్ డాగ్`. అహిషోర్ సోలోమన్ దర్శకుడు. మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2009లో ఎన్ ఐఏ అధికారి, ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ వర్మగా నాగార్జున నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ సైలెంట్ గా జరుగుతోంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ని మేకర్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా వుంటే నాగార్జున మరో రీమేక్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. బాలీవుడ్ లో అజయ్ దేవగన్, ఇలియానా జంటగా నటిం...

షిర్డీలో స్టార్ హీరో మ‌హేష్ హంగామా!

Mahesh visits shiridi sai baba temple సినిమా రిలీజ్ స‌మ‌యంలో అందులో న‌టించిన క్రేజీ స్టార్స్ దేవాల‌యాల్ని ద‌ర్శించ‌డం టాలీవుడ్‌లో ఆన‌వాయితీగా వ‌స్తోంది. చాలా వ‌రకు తిరుప‌తి వెళ్లి శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామిని ద‌ర్శించుకుని వ‌స్తుంటారు. కానీ ఈ ద‌ఫా మ‌హేష్ మాత్రం షిర్డీకి వెల్ల‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. మ‌హేష్ న‌టిస్తున్న తాజా చిత్రం ` సరిలేరు నీకెవ్వ‌రు `. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో అనిల్ సుంక‌ర‌తో క‌లిసి దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. జ‌న‌వ‌రి 11న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ర‌ష్మిక మంద‌న్న క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ సినిమా ద్వారా చాలా విరామం త‌రువాత లేడీ సూప‌ర్‌స్టార్ విజ‌యశాంతి మ‌ళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారు. దేవి శ్రీ‌ప్ర‌సాద్ అందించిన పాట‌లు ఇప్ప‌టికే చార్ట్ బ‌స్ట‌ర్స్‌లో టాప్‌లో నిలిచాయి. కాగా ఈ సినిమా రిలీజ్ ని పురస్క‌రించుకుని హీరో మ‌హేష్ షిర్డీని సంద‌ర్శించ‌డం ఆస‌క్తిక‌ర‌కంగా మారింది. ఈ విష‌యం తెలుసుకున్న అభిమానులు భారీ సంఖ్య‌లో త‌ర‌లిరావ‌డంతో అక్క‌డి పోలీసులు మ‌హేష్‌కు భారీ బందోబ‌స్తుని ఏర్పాటు చేశారు. మ‌హేష్ షిర్డీ టూర్‌కి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వై...

వ‌ర్మ ప‌బ్లిసీటీ పీక్స్‌కు చేరుకుందిగా!

  Ram Gopal Varma tuches the feet of naina ganguly రామ్‌గోపాల్‌వ‌ర్మ ఏది చేసినా ఈ మ‌ధ్య ఓ సంచ‌ల‌న‌మే అవుతోంది. వివాదాస్ప‌ద అంశాల‌నే త‌న చిత్రాల‌కు క‌థా వ‌స్తువుగా ఎంచుకుని వ‌రుస వివాదాల్ని సృష్టిస్తున్న వ‌ర్మ త‌న సినిమాల‌ని ప్ర‌మోట్ చేసుకోవ‌డంతోనూ అదే పంథాను అనుస‌రిస్తూ ఉభయు తెలుగు రాష్ట్రాల్లో ర‌చ్చ చేస్తున్నారు. తాజాగా ఆయ‌న ఆగ‌స్త్య మంజుతో నిర్మించిన చిత్రం `బ్యూటిఫుల్‌`. రంగీలా చిత్రానికి ట్రిబ్యూట్ అంటూ ప్ర‌చారం మొద‌లుపెట్టిన ఈ సినిమాలో నైనా గంగూలి, సూరి జంట‌గా న‌టించారు. జ‌న‌వ‌రి 1న విడుద‌ల కాబోతోంది. ఈ సంద‌ర్భంగా చిత్ర ప్ర‌మోష‌న్స్‌ని వ‌ర్మ మొద‌లుపెట్టారు. ఆదివారం రాత్రి `ప్రీ న్యూ ఇయ‌ర్ ప్రైవేట్ పార్టీ` పేరుతో చిత్ర బృందం అభిమానుల‌తో క‌లిసి హంగామా చేసింది. హైద‌రాబాద్‌లో నిర్వ‌హించిన ఈ వేడుక‌కు అభిమానులు పెద్ద సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా చిత్ర న‌టీన‌టులు నైనా గంగూలీ, సూరిల‌తో క‌లిసి స్టెప్పులు వేసిన ఆర్జీవీ ఉన్న‌ట్టుండి హీరోయిన్ నైనా గంగూలి కాళ్ల‌పై ప‌డ్డ‌టం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. ది గ్రేట్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న వ‌ర్మ  అక‌స్మాత్తుగా ...

2019 స్టార్ హీరోయిన్‌ల ప్రేమ‌లు.. పెళ్లిళ్లు

2019 love marriages సెల‌బ్రిటీల ప్రేమ‌లు, పెళ్లిళ్లు ఎప్ప‌టికీ ఆస‌క్తిక‌ర‌మే. ఏ హీరోయిన్ ఎవ‌రితో ప్రేమ‌లో వుంది. ఎప్పుడు పెళ్లి జెండా ఊపేస్తోంది అన్న విష‌యాలు చాలా ఆస‌క్తిని రేకెత్తిస్తుంటాయి. ఈ ఏడాది కూడా అలాంటి ఆస‌క్తిక‌ర స‌న్నివేశాలు చాలానే చోటు చేసుకున్నాయి. స్టార్ హీరోయిన్‌లు సీక్రెట్ డేటింగ్‌లు, క‌హ‌స్య వివాహాలు ఈ ఏడాది సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. కొంత మంది త‌మ సీక్రెట్ వివాహాల‌పై స్పందించ‌డ‌మూ ఈ ఏడాది ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. కోలీవుడ్‌లో హీరోగా విభిన్న చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిల‌చిన ఆర్య క్రేజీ హీరోయిన్ స‌యోషా సైగ‌ల్‌తో గ‌త కొంత కాలంగా ప్రేమ‌లో మునిగితేలి ఆ త‌రువాత పెద్ద‌ల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమ పెళ్లి తెలుగు, త‌మిళ భాష‌ల‌కు చెందిన న‌టీన‌టుల్ని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. న‌టి అర్చ‌న త‌న చిన్న‌న‌టి స్నేహితుడు, ప్ర‌ముఖ వ్యాపార వేత్త జ‌గ‌దీష్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లికి టాలీవుడ్‌కు చెందిన ప‌లువురు న‌టీన‌టులు హాజ‌ర‌య్యారు. న‌వంబ‌ర్ 14న ప్రేమికులుగా వున్న వీరు ఇరు కుటుంబాల పెద్ద‌ల సాక్షిగా వివాహ బంధంతో ఒక్క‌ట‌య్య...

సుశాంత్.. ఇకపై ఎలాంటి పాత్రలు చేస్తాడు?

Sushanth about his role in ala vaikunthapuramulo అక్కినేని ఫ్యామిలీ బ్యాకింగ్ తో వచ్చిన మరో హీరో సుశాంత్ . కాళిదాసు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ హీరో, సక్సెస్ కోసం చాలానే వెయిట్ చేయాల్సొచ్చింది. ఎన్ని చేసినా విజయం మాత్రం దక్కలేదు. ఇప్పటివరకూ పదేళ్ల కెరీర్ లో సుశాంత్ చేసినవి కేవలం ఐదే సినిమాలు. అందులో కరెంట్ ఒక్కటే కొంచెం పర్వాలేదనిపించేలా ఆడింది. మిగిలిన సినిమాలు వచ్చినవి వచ్చినట్లే వెళ్లిపోయాయి. దాదాపు అన్ని సినిమాలకు తన కుటుంబమే నిర్మాతలు కూడా అవ్వడంతో ఫైనాన్సియల్ గా కూడా కలిసొచ్చింది అంటూ ఏం లేదు. అయితే 2018లో చి ల సౌ అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు సుశాంత్. ఎన్నాళ్ళ నుండో ఎదురుచూస్తోన్న హిట్ మరో హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారి చేసిన ప్రయత్నంతో దక్కింది. ఎప్పటినుండో ఎదురుచూస్తోన్న హిట్ రావడంతో సుశాంత్ తన నెక్స్ట్ సినిమాను చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలని భావించాడు. అందుకే నెక్స్ట్ సినిమా విషయంలో కొంచెం జాప్యం జరిగింది. ఈలోగా అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో నటించే అవకాశం లభించింది. అల వైకుంఠపురములో చిత్రంలో ఒక కీలక పాత్ర చేసాడు సుశాంత్. సినిమా చిత్రీ...

2019 ల‌వ్‌స్టోరీలు.. బ్రేక‌ప్‌లు…

2019 break up stories డేటింగ్‌లు, బ్రేక‌ప్‌లు ద‌క్షిణాదిలో చాలా అరుదు. కానీ బాలీవుడ‌ట్ పున్య‌మా అని అది ద‌క్షిణాదికి కూడా పాకింది. ఈ ఏడాది పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగిపోయిన చాలా మంది బ్రేక‌ప్‌లు చెప్పుకుని వార్త‌ల్లో నిలిచారు. కొంత మందైతే ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ బంధానికి వీడ్కోలు కూడా చెప్ప‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. ప్రేమ‌లో వున్నామంటూ ప్ర‌క‌టించిన జంట‌లు కొన్ని రోజులు గడ‌వ కుండానే విడిపోతున్నాంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించిన షాకిచ్చారు. ప్ర‌ముఖ హీరో క‌మ‌ల్‌హాస‌న్‌ గారాల ప‌ట్టి, పైగా స్టార్ హీరోయిన్ శృతిహాస‌న్ త‌న‌కు బాగా న‌చ్చాడ‌ని ఇటాలీయ‌న్ న‌టుడు మైఖేల్ క్రోస‌న్‌ని  ప్రేమించింది. ఇద్ద‌రూ చెట్ట‌ప‌ట్టాలేసుకుని తిరిగారు. ఈ విష‌యం క‌మ‌ల్‌హాస‌న్ దాకా వెళ్లింది. చెన్నైలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మానికి సంప్ర‌దాయ బ‌ద్దంగా త‌మిళ పంచె క‌ట్టులో శృతిహాస‌న్‌తో క‌లిసి మైఖేల్ క్రోస‌ల్ పాల్గొన్నాడు. దంతో త్వ‌ర‌లో ఇద్దరు పెళ్లిపీట లెక్క‌బోతున్నారని కోలీవుడ్ అంత‌టా ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఈ వార్త‌ల‌కి ఫుల్ స్టాప్ పెడుతూ ఏప్రిల్‌లో శృతికి బ్రేకప్ చెప్పేశానంటూ సోష‌ల్ మీడియ...