
నరేంద్ర మోడీ ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకించిన ప్రకాష్ రాజ్ తన స్నేహితురాలు గౌరీ లంకేశ్ హత్యకు నిరసనగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి సిద్ధపడ్డాడు. అయితే ప్రకాష్ రాజ్ కు ప్రచార సమయంలో పెద్ద ఎత్తున స్పందన వచ్చింది . కానీ అది ఓట్ల రూపంలో లభించకపోవడంతో ఖంగుతిన్న ప్రకాష్ రాజ్ ఓట్ల లెక్కింపు పూర్తి కాకుండానే కౌంటింగ్ హాల్ నుండి వెళ్ళిపోయాడు. అంతేకాదు ఒడిపోయినప్పటికి పోరాట పంథా వీడేది లేదని స్పష్టం చేశాడు. తప్పకుండా గెలుస్తానని ఆశపడిన ప్రకాష్ రాజ్ ఓటమితో కుంగిపోయాడు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2VKnR7F
Comments
Post a Comment