Skip to main content

ప్రణయ్ ని హత్య చేయించిన మారుతీరావు కు మద్దతుగా ర్యాలీ

Maruthi rao supporters held rally in miryalagudaమిర్యాలగూడలో ప్రణయ్ హత్య రెండు తెలుగు రాష్ట్రాలలో పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే . అయితే ఆ విషయంలో ప్రణయ్ ని హత్య చేయించిన అమృత తండ్రి మారుతీరావు పై ఆగ్రహం వ్యక్తం చేయగా తాజాగా జరిగిన సంఘటనతో మిర్యాలగూడ ప్రజలు పిచ్చ షాక్ ఇచ్చారు . ఏకంగా మారుతీరావు కి మద్దతుగా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడమే కాకుండా ఏకంగా జిల్లా ఎస్పీ ని కలిసి వినతి పత్రం ఇవ్వడమే కాకుండా ప్రణయ్ విగ్రహం మిర్యాలగూడలో పెడితే సహించేది లేదని , అందుకు మీరు అనుమతి ఇవ్వొద్దని వేడుకున్నారు కూడా . అంతేగాదు జైల్లో ఉన్న మారుతీరావు ని కలిసేలా అనుమతి ఇవ్వాలని కూడా కోరారు అయితే జైలు అధికారులు అందుకు అనుమతి ఇవ్వలేదు కానీ మారుతీరావు తమ్ముడు శ్రవణ్ ని మాత్రం కలిసేలా అనుమతి ఇచ్చారు . దాంతో శ్రవణ్ ని కలిసి మీకు మద్దతుగా మేమున్నాం అంటూ పెద్ద ఎత్తున మిర్యాలగూడ వర్తకులు పాల్గొన్నారు .

ఎస్పీ ని కలిసిన సమయంలో ప్రణయ్ విగ్రహం పెట్టడం వల్ల అనర్దాలకు దారి తీస్తుందని చక్కగా వివరించారు . ప్రణయ్ విగ్రహం పెట్టి ఏ సందేశం ఇవ్వనున్నామో చెప్పారు .

ప్రణయ్ పెద్దగా చదువుకోలేదు
చిన్న వయసులోనే ప్రేమించి అదే నిజమైన ప్రేమ అనుకోవడం
పాఠశాలకు వెళ్లే సమయంలో ప్రేమించి , పెద్దవాళ్ళని ఎదురించి అమ్మాయిని లేపుకుపొమ్మని అందుకు ఈ విగ్రహమే సమాధానం అని చెబుదామా !

ప్రేమించుకున్నంత మాత్రాన పెద్దల అనుమతి లేదా ?
20 ఏళ్ల పాటు అల్లారుముద్దుగా పెంచుకున్న అమ్మాయిపై తల్లిదండ్రులకు హక్కు లేదా ?
ప్రేమ వివాహాలకు అభ్యంతరం లేదు కానీ ఇలా పెండ్లి చేసుకోవడం వల్ల సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నాం ?
ప్రణయ్ విగ్రహం పెట్టడం వల్ల చదువుకోవాల్సిన పిల్లలు చదువుకోకుండా ప్రేమ అంటూ అమ్మాయిల వెంటపడే దుష్ప్రభావం ఏర్పడుతుంది తప్ప అదనపు ప్రయోజనం అంటూ ఏమి ఉండదు కాబట్టి ప్రణయ్ విగ్రహం పెట్టొద్దు , అందుకు మీరు అనుమతి ఇవ్వొద్దు అంటూ వేడుకున్నారు . అయితే మారుతీరావు కి వ్యతిరేకంగా మొదట్లో ఉన్నారు అంతా కొద్దిరోజులు కాగానే ఇప్పుడు ఏకంగా మారుతీరావు కు మద్దతు ప్రకటించడమే కాకుండా ర్యాలీ తీశారంటే …. ఎస్పీ ని కలిశారంటే ఇదేనేమో మార్పు అంటే !

English Title: Maruthi rao supporters held rally in miryalaguda



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2ND8dvE

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...