Skip to main content

ఓటు వేసే ప్రతీ ఒక్కరూ ఆపరేషన్ 2019 సినిమా చూడాలట

Everyone who voted to watch the movie Operation 2019 1. ఎన్నికలకు సిద్దమవుతున్న హీరో శ్రీకాంత్
2.భగవద్గీత ను ఫాలో అవుతున్న హీరో శ్రీకాంత్
3. ఓటు వేసే ప్రతి ఒక్కడు ఆపరేషన్ 2019 సినిమా చూడాలి

 

తాజ్ మహల్, పెళ్లి సందడి, క్షేమం గా వెళ్లి లాభం గా రండి వంటి ఎన్నో ఫామిలీ చిత్రాలలో నటించి మంచి ఫ్యామిలీ హీరో గా ముద్రవేసుకున్నాడు హీరో శ్రీకాంత్. ఎప్పుడు కొత్తదనాన్ని కోరుకునే హీరో శ్రీకాంత్ ఒక వైపు కుటుంబ కథా చిత్రాలు చేస్తూ మరో వైవు ఖడ్గం, మహాత్మా, ఆపరేషన్ దుర్యోధన, టెర్రర్ లాంటి కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలు కూడా చేసి తనలోని విలక్షణ నటుడుని టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయం చేసాడు ప్రతి తెలుగు ప్రేక్షకుడి హృదయం లో స్థానం సంపాదించుకున్నాడు. కాలానికి అనుగుణంగా మారుతూ హీరో పాత్రలే కాకుండా మంచి క్యారెక్టర్ యాక్టర్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు. శంకర్ దాదా జిందాబాద్, గోవిందుడు అందరివాడు, సరైనోడు వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో క్యారెక్టర్ యాక్టర్ గా నటించి మెప్పించాడు.

1991 లో పీపుల్ ఎన్ కౌంటర్ చిత్రం తో మొదలైన తన నటన ప్రస్థానం 27 ఏళ్ళ గా కొనసాగుతూనే ఉంది. ఈ 27 ఏళ్ళ ప్రయాణంలో ఎన్నో అవార్డులు మరెన్నో తీపి గుర్తులు.

ఇప్పుడు తన స్వీయ సమర్పణలో అలివేలమ్మ ప్రొడక్షన్స్ పతాకం పై శ్రీమతి అలివేలు నిర్మాతగా కరణం బాబ్జి దర్శకత్వం వహించిన చిత్రం “ఆపరేషన్ 2019”. సమాజానికి మంచి చేయాలన్న ఉదేశ్యం తో బయలు దేరిన వ్యక్తికి రాజకీయ నాయకులూ నుంచి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి, ప్రజల నుండి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అందుకు భగవద్గీత లో చెప్పబడిన సామ దాన దండోపాయాలు ఉపయోగించి రాజకీయ నాయకులకు వారిని ఎన్నుకునే ప్రజలకు వారి వారి బాధ్యతలు గుర్తు చేస్తూ సమకాలీన అంశమైనా ఎన్నికల మీద ఒక విభిన్న కథాంశం తో అతి త్వరలో మన ముందుకు వస్తున్న చిత్రం ఆపరేషన్ 2019.

ఈ చిత్రం ఘన విజయం విజయం సాధించాలని కోరుతూ మా ఆపరేషన్ 2019 టీం తరపున ప్రేక్షక దేవుళ్ళకి దీపావళి శుభాకాంక్షలు .



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2D3laZn

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...