Skip to main content

ఆంధ్రోళ్ల పై నరనరాల్లో విషం నింపుకున్న కేసీఆర్

Andhra people fires on KCRఉద్యమ సమయంలో ఆంధ్రోళ్ల పై విషం చిమ్మిన కేసీఆర్ , తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మాత్రం ఆంధ్రోళ్ల ఓట్ల కోసం మీ కాలులో ముళ్ళు గుచ్చుకుంటే నా పంటితో తీస్తాను అంటూ కాకమ్మ కబుర్లు చెప్పి ఓట్లు వేయించుకొని , ఇప్పుడేమో మళ్ళీ తెలంగాణలో ఎన్నికలు వచ్చిన సమయం చూసుకొని మళ్ళీ ఆంధ్రవాళ్ల పై విషం కక్కుతున్నాడు కేసీఆర్ అంటూ మండిపడుతున్నారు సీమాంధ్రులు . తెలంగాణ ఎన్నికలు సమీపించిన ఈ తరుణంలో ఇప్పటి వరకు తెలంగాణలో చేసిన అభివృద్ధి గురించి చెప్పుకొని ఓట్లు అడగాలి కానీ ఇంకా చంద్రబాబు ని తిడుతూ ఓట్లు అడగడం తోనే కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని అందుకే పదేపదే చంద్రబాబు ప్రస్తావన తెస్తున్నాడని , చంద్రబాబు ని తిట్టకుండా ఒక్క సభలో కూడా కేసీఆర్ మాట్లాడటం లేదు ఇక్కడే అతడి భయం ఏంటో తెలిసిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .

పాకిస్థాన్ వాళ్ళని కూడా మిత్రులుగా భావించే కేసీఆర్ సాటి తెలుగువాళ్లు అయిన ఆంద్రోళ్ళు ఎలా శత్రువులు అవుతారు , చంద్రబాబు ని తెలంగాణ నుండి తరిమేసా ? ఆంధ్రా నాయకులను తన్ని తరిమేసిన ? మళ్ళీ చంద్రబాబు పెత్తనం మనకు కావాల్నా ? ఒకసారి ఆలోచన చేయమని ప్రజలను కోరే కేసీఆర్ …….. ఆంద్రోళ్ళు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టి తమ జీవితాలను ఫణంగా పెట్టారు , ఇక్కడి వాళ్లకు జీవనోపాధి కల్పించారు అదే సీమాంధ్రులు చేసిన తప్పా ? మమ్మల్ని తెలంగాణ నుండి తన్ని తరిమేయడానికి తెలంగాణ నీ అయ్య జాగీరా ? కేసీఆర్ అంటూ నిప్పులు చెరుగుతున్నారు ఆంధ్రులు . హైదరాబాద్ లోనే కాకుండా యావత్ తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు ఆంధ్రా నుండి వచ్చి రకరకాల రంగాల్లో పెట్టుబడులు పెట్టి దశాబ్దాలుగా ఇక్కడ జీవనం సాగిస్తుంటే , తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములం అయితే మాపై విషం కక్కుతూ ఓట్లప్పుడు మాత్రం ఆంధ్రావాళ్ల సంక నాకుతూ ఓట్లడుగుతావా ? తెలంగాణలో నీ పరిపాలనకు నాలుగున్నర సంవత్సరాల వయసుంది కదా ! ఈ నాలుగున్నర సంవత్సరాల్లో చేసిన పనులు ఏంటో చెప్పి ఓట్లు అడగాల్సింది పోయి చంద్రబాబు ని ఆంధ్రోళ్ల ని తిడుతూ పబ్బం గడుపుకోవడానికి సిద్దమయ్యావా ? అంటూ నిప్పులు చెరుగుతున్నారు సీమాంధ్ర ఓటర్లు . మిగులు బడ్జెట్ గా ఉన్న తెలంగాణ ని అప్పుల్లో కురుకుపోయేలా చేసి అసమర్దన పాలన చేస్తూ , ప్రతిపక్షాలు విమర్శించాయి కాబట్టి ఎన్నికలకు పోతున్నా అంటూ 9 నెలల ముందే అసెంబ్లీ ని రద్దు చేసిన చేతకాని ముఖ్యమంత్రి వి ? ఒక్క రోజు కూడా సెక్రటేరియట్ కు వెళ్లకుండా ప్రగతి భవన్ లోనే పండుకున్న నువ్వా ? మమ్మల్ని విమర్శించేది ? ప్రజలను కలవకుండా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఆంధ్రోళ్ల ఓట్లని ఎలా అడుగుతావ్ ? గెలిస్తే సేవ చేస్తా ? ఓడగొడితే ఇంట్లో కూర్చుంటా అని చెప్పే నువ్వు నాయకుడివా ? అంటూ కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . అంతేకాదు కేసీఆర్ ని మట్టికరిపించే క్షణం కోసం ఓటు అనే ఆయుధంతో యుద్దానికి సిద్ధం అవుతున్నారు .

English Title: Andhra people fires on KCR



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2FGhVdb

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...