ముని, కాంచన, కాంచన-2 తో హర్రర్ కామెడి చిత్రాల్లో సౌత్ ఇండియాలోనే హ్యజ్ సక్సస్ ని సాధించిన రాఘవ లారెన్స్ హీరోగా, దర్శకుడిగా ముని ప్రాంచాయిస్ నుండి వస్తున్న హర్రర్ కామెడి చిత్రం కాంచన-3, రాఘవ లారెన్స్ అందించిన హర్రర్ చిత్రాలన్ని బ్లాక్బస్టర్ చిత్రాలుగా బాక్సాఫీస్ ని షెక్ చేసినవే.. ఈ కాంచన-3 చిత్రం మాత్రం లారెన్స్ కి స్పెషల్ చిత్రంగా తెరకెక్కుతుంది. తమిళ,తెలుగు బాషల్లో ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తికావొస్తుంది. రాఘవ లారెన్స్ ఏమి చేసినా స్పెషల్ గా ఉంటుంది. ఇప్పడు కాంచన-3 కొసం ఆయన ఓక మెషన్ పోస్టర్ ని తెలుగు వెర్షన్ కొసం రిలీజ్ చేశారు. అయితే ఒక శ్లోఖం తో స్టార్టయ్యి స్లమ్ ఎరియాని చూపిస్తూ క్లాత్ నుండి యాక్షన్ సీన్ అక్కడి నుండి రుద్రాక్షలు ధరించి , తెల్లటి పంచెకట్టుకుని, వైట్ హెయిర్ స్టైయిల్ తో దర్జాగా కూర్చిని వున్న హీరో పోస్టర్ ని తెలుగులొ మెట్టమెదటి సారిగా డాల్బి అట్మాస్ సౌండ్ తో విడుదల చేశారు. ఈ చిత్రాన్ని తెలుగులో లైట్ హౌస్ మూవీమేకర్స్ LLP బ్యానర్ పై బి.మధు సమర్పణలో రాఘవేంద్ర ప్రోడక్షన్స్ బ్యానర్ లో రాఘవ నిర్మాణం లో తెరకెక్కించారు. ఏప్రిల్ 18న విడుదల కానున్న ఈ చిత్రం ఫస్ట్లుక్ మెషన్ పోస్టర్ ని పాత్రికేయ మిత్రుల కొసం ప్రత్యేఖంగా ప్రదర్శించారు.
ఈ సందర్బంగా బి.మధు గారు మాట్లాడుతూ.. రాఘవ లారెన్స్ స్వయంగా అందించిన హర్రర్ సినిమాలు అన్నీ సూపర్ హిట్లే. అందులో ముని సీక్వెల్స్ మరీ స్పెషల్. కాంచన్ పేరుతో స్టార్టయిన తరువాత ఇప్పుడు కాంచన-3 గా ప్రేక్షకుల ముందుకు ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నాము. రాఘవ లారెన్స్ కి ఈ చిత్రం చాలా ప్రత్యేఖం అనే చెప్పాలి. ఈ సీరిస్ లో ఇది నాలుగో చిత్రం. ఆయన ప్రతి చిత్రం లో తన గెటప్ ని సామాన్య ప్రేక్షకుడికి దగ్గరగా వుండేలా చూసుకున్నారు. ఇప్పడు ఈ చిత్రంలో వైట్ హెయిర్ తో న్యూస్టైల్ కి నాంది పలికారు. మెము విడుదల చేసిన కాంచన -3 మెషన్ పోస్టర్ విత్ సౌండ్ కి ఇప్పటికే స్పందన చాలా బాగుంది. ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా మా బ్యానర్ లైట్హౌస్ మూవి మేకర్స్ LLP బ్యానర్ లో రాఘవ నిర్మాణం లో తెరకెక్కించాము. ఆడియన్స్ కూడా ఈచిత్రం కొసం చాలా ఆశక్తిగా ఎదురు చూడటం విశేషం. గత మూడు చిత్రాలని మించి కాంచన-3 వుండబోతుందని నమ్ముతున్నాము.. అని అన్నారు.
palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు సినిమాలో ...
అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...
గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...
Comments
Post a Comment