
ఏడాది పాటు ఇద్దరూ సహజీవనం చేసారట ! ఏడాది ఎంజాయ్ చేసాక ఇద్దరికీ సరిపడదు అని అనుకోని విడిపోయారు . అయితే ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెబుతుందో తెలుసా ……. శ్రీశాంత్ భువనేశ్వరి అనే యువతిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు . ఆమెని ఏడేళ్ళుగా ప్రేమిస్తున్నాడట శ్రీశాంత్ . ఈ విషయం చెప్పడంతో నికిశా పటేల్ కు కోపం వచ్చింది ఏడేళ్ళుగా భువనేశ్వరి ని ప్రేమిస్తుంటే మరి నాతో ఎలా సహజీవనం చేసావు ? అది ఏడాది పాటు ఎలా చేసావు ? అంటూ ఆగ్రహంతో ప్రశ్నిస్తోంది . శ్రీశాంత్ కు నికిషా పటేల్ కు మద్య ఏదో సాగుతోందని అప్పట్లో వార్తలు రాగా ఇద్దరు కూడా సైలెంట్ గా ఉన్నారు కానీ ఇప్పుడు మాత్రం శ్రీశాంత్ నేను ఏడాది పాటు సహజీవనం చేసామని చెబుతోంది ఏంటో ?
English Title: Nikesha patel sensational comments on cricketer sreesanth
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2J3ZPzR
Comments
Post a Comment