Skip to main content

ఈ నెల 8న వ‌స్తోన్న `నేనే ముఖ్య‌మంత్రి`!!

Nene Mukyamanmantri movie to release on 8th Febవైష్ణ‌వి ఫిలింస్, ఆలూరి క్రియేష‌న్స్ ప‌తాకాల‌పై అట్లూరి నారాయ‌ణ‌రావు , ఆలూరి సాంబ‌శివ‌రావు సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం `నేనే ముఖ్య‌మంత్రి`. దేవిప్ర‌సాద్‌, వాయు త‌న‌య్‌,  శ‌శి, సుచిత్ర  ప్ర‌ధాన పాత్ర‌ల్లో మోహ‌న్ రావిపాటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఈ నెల 8న గ్రాండ్ గా విడుద‌ల‌వుతోంది.
ఈ సంద‌ర్భంగా వైష్ణ‌వి ఫిలింస్ అధినేత అట్లూరి నారాయ‌ణ‌రావు మాట్లాడుతూ…“మా చిత్రం ద్వారా స‌మ‌కాలీన రాజకీయ అంశాల గురించి చ‌ర్చించాం.  అన్ని వ‌ర్గాల‌కు న‌చ్చే అంశాలతో పాటు అంద‌ర్నీ ఆలోచింప‌జేసేలా స‌న్నివేశాలు, సంభాష‌ణ‌లు ఉంటాయి. దేవిప్ర‌సాద్‌, వాయుత‌న‌య్, శశి,  సుచిత్ర  అద్భ‌త‌మైన న‌ట‌న  ప్ర‌ద‌ర్శించారు. సంగీతానికి కూడా మంచి ప్రాధాన్యత ఉన్న చిత్రం. కాన్సెప్ట్ న‌చ్చి ఈ సినిమా నిర్మించాం. ప్రేక్ష‌కుల‌కు కూడా న‌చ్చుతుంద‌న్న న‌మ్మ‌కంతో ఉన్నాం“ అన్నారు.
నిర్మాత ఆలూరి సాంబ‌శివ‌రావు మాట్లాడుతూ…“నేటి స‌మాజం యొక్క  రాజ‌కీయ ప‌రిస్థితుల‌కు  అద్దం ప‌డుతూ `నేనే ముఖ్య‌మంత్రి` చిత్రాన్ని నిర్మించాము. మేము అనుకున్న దానిక‌న్నా సినిమా చాలా బాగా వ‌చ్చింది. మా ద‌ర్శ‌కుడు ప‌ర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఎక్క‌డా ఇబ్బంది రాకుండా సినిమాను పూర్తి చేసారు. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌ల‌కు, టీజ‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమాను  ఈ నెల 8న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం “అన్నారు.

దేవిప్ర‌సాద్, వాయు త‌న‌య్‌, శ‌శి, సుచిత్ర, న‌ళిని కాంత్‌, రామ‌రాజు, శుభ‌లేఖ సుధాక‌ర్   తదిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతంః ఫ‌ణి క‌ళ్యాన్‌, కెమెరాఃక‌మ‌లాక‌ర్‌, ర‌చ‌న స‌హ‌కారంః హిర‌ణ్మ‌యి-స‌త్య జేబి, నిర్మాతలుః  అట్లూరి నారాయ‌ణ‌రావు, ఆలూరి సాంబ‌శివ‌రావు;  ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వంః మోహ‌న్ రావిపాటి.

English Title: Nene Mukyamanmantri movie to release on 8th Feb

Akhil's Mr Majnu full movie leaked onlineFlop hero replaced Mahesh Babu nephew Galla Ashokupasana condensed about her political entryNagarjuna feared with NTR biopicPoor TRP Rating for Jr NTR 's Aravinda SamethaCasting call for Sharwanand 96



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2SjF3n4

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...