
అయితే ఆ భూమికి అదనంగా పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించుకొని ప్రహరీ గోడ కట్టించారు రమేష్ బాబు . దాంతో లక్ష్మీపురం గ్రామస్థులు ఎం ఆర్ ఓ కు మొరపెట్టుకున్నారు . కానీ ఫలితం లేకుండా పోయింది . దాంతో లక్ష్మీపురం గ్రామస్థులు కోర్టు కెక్కారు . కోర్టు ప్రభుత్వ స్పందన కోరింది . ప్రస్తుతం ఈ ఆక్రమణ విషయం కోర్టు పరిధిలో ఉంది . రమేష్ బాబు తో పాటు గల్లా పద్మావతి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు . గల్లా పద్మావతి రమేష్ బాబు , మహేష్ బాబు ల సోదరి అన్న విషయం తెలిసిందే .
English Title: Allegations on Mahesh babu brother ramehs babu
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2EbmqK8

Comments
Post a Comment