
శివాజీరాజా తన ప్యానల్ ని సిద్ధం చేయగా నరేష్ కూడా తన ప్యానల్ ని సిద్ధం చేసుకున్నాడు . ఇటీవల కాలం వరకు శివాజీరాజా అధ్యక్షుడిగా పనిచేయగా నరేష్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసాడు . అయితే లెక్కల్లో ఇద్దరి మధ్య తేడా లు రావడంతో శివాజీరాజా పై ఆరోపణలు చేస్తూ మీడియా కెక్కాడు నరేష్ . దాంతో ఇద్దరి మధ్య పొసగడం లేదు . ఇపుడు ఎన్నికలు కాబట్టి ఇక ఆరోపణలతో దద్దరిల్లడం ఖాయంగా కనిపిస్తోంది .
English Title: War between Shivajiraja and Naresh
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2tN4Q93







Comments
Post a Comment