
ఈ చిత్ర కధాంశం ఒక యదార్థ సంఘటల ఆధారమని ఎన్టీఆర్ జీవితంలో జరిగిన అత్యంత కీలకమైన సంఘటలను ఉన్నది ఉన్నట్లు చిత్రికరించటం జరిగిందని,ఆయన తుది దశ లో ఎదురుకొన్న అత్యంత అవమానకరమైన ,కీలకమైన సన్నివేశాలు ప్రేక్ష్కలకు జనరంజకంగా చిత్రికరించే మహా యజ్ఞం లో తానూ ఉన్నట్లు ,ఈ చిత్రం ఎవ్వరిని ఉదేశించిసించి తియ్యటం లేదని ,ఒక యదార్ధం ను ప్రజల ముందు ఉంచు ప్రయత్నమైనని… ఎన్టీఆర్ తెరవని ఒక గ్రంధాన్ని తెరవాలనే సంకల్పమై ఈ చిత్ర నిర్మాణం నాకు దారి తీసిందని,ఏప్రిల్ మొదటి వారం లో చిత్రం రిలీజ్ కానున్నదని ,ఇదివరకు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇటువంటి రాజకీయ చిత్రలు గతంలో చూడని ఒక దుష్యకావ్యం గా తెరకెక్కుతుoదని “దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తన ఆశాభావం వ్యక్తం చేశారు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2EYJY49







Comments
Post a Comment