
అయితే చిన్నా చితకా పత్రికలకు కూడా ఇస్తున్నారు కానీ అత్యధిక సర్క్యులేషన్ గల పత్రిక అయిన ఈనాడు కు మాత్రం పెద్దగా ప్రకటనలు ఇవ్వడం లేదు .మరీ మొత్తంగా ఇవ్వకపోతే బాగుండదు కాబట్టి అడపా దడపా ఈనాడు కు ప్రకటనలు ఇస్తున్నారు . ప్రకటనల కోసం వందల కోట్లని ఇస్తున్నారు . మోడీ హయాంలో భారత్ వెలిగిపోతోంది అంటూ భారీ ప్రకటనలు ఇస్తున్నారు , అలాగే ఛానల్ లలో కూడా . ఏప్రిల్ నుండి దేశ వ్యాప్తంగా పార్లమెంట్ కు ఎన్నికలు జరుగనున్నాయి . మే నెలాఖరున కొత్త ప్రభుత్వం రానుంది దాంతో ఈ ప్రకటనలు .
English Title: PM Narendra modi mind blowing publicity in telugu dailies
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2TfgaKq
Comments
Post a Comment