Skip to main content

ఒకలు కాకపోతే ఇంకొకలు సినిమా అంటున్నారు..ఇందులో నిజం ఎంత?…

ఒకలు కాకపోతే ఇంకొకలు సినిమా అంటున్నారు..ఇందులో నిజం ఎంత?...
ఒకలు కాకపోతే ఇంకొకలు సినిమా అంటున్నారు..ఇందులో నిజం ఎంత?…

మెగాస్టార్ చిరంజీవి గారు సినిమాలు చేసుకుంటున్న సమయంలో రాజకీయాల వైపు వెళ్లారు. రాజకీయాలలో అనుకోని పరిణామాల వాళ్ళ ఓటమిని ఎదుర్కున్నాడు. తర్వాత కొన్ని సంవత్సరాలు సమయం తీసుకున్న చిరంజీవి గారు మరలా తిరిగి వచ్చి ఎదావిదిగా సినిమాలు చేసుకుంటున్నారు. అన్నయ్య బాటలో నడిచిన పవర్ స్టార్ ‘పవన్ కళ్యాణ్’ గారు కూడా రాజకీయాల వైపు వెళ్లారు.

అన్నయ్య కి ఎలా జరిగిందో? అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి జరిగింది. మరి చిరంజీవి గారి లాగానే తిరిగి వచ్చి సినిమాలు చేస్తాడు. తొందరలోనే మా నిర్మాణంలో సినిమా చేస్తారు. నా దర్శకత్వంలో సినిమా చేస్తారు అని ఒకొక్క దర్శకులు వెలుగులోకి వచ్చారు. నిర్మాత దిల్ రాజు ‘పింక్’ సినిమా తెలుగు హక్కుల్ని కొనేసారు. అందులో పవన్ కళ్యాణ్ గారు హీరో అని అన్నారు. పవన్ అభిమానులు నిత్యం దిల్ రాజు గారు గురించి ఆలోచించేవారు సినిమా గురించి ఏదొక విషయం చెప్తారు అని ట్విట్టర్ లో, ఇంస్టాగ్రామ్ లో ఫాలో అయ్యేవాళ్ళు.

ఇక దర్శకులు కిషోర్ కుమార్ పార్ధసాని (డాలి) గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని కలవటం జరిగింది అని విన్నాం. వెళ్లిన కిషోర్ కుమార్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు కాలిసారో? తెలీదు కానీ పవన్ అభిమానులు మాత్రం సినిమా గురించి అనుకున్నారు. అందులో నిజం లేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా ఒక సినిమాని పవన్ కళ్యాణ్ గారితో చేస్తున్నారు అని విన్నాం. పరుచూరి బ్రదర్స్ అయిన ‘గోపాల కృష్ణ’ గారు కూడా పవన్ కళ్యాణ్ తొందరలో సినిమాలకి వస్తారు అని అన్నారు. అందులో నిజం ఎంత ఉందొ పవన్ అభిమానవులకి మాత్రమే తెలుసు.

ఇప్పుడు ఇంకొక దర్శకుని పేరు మాత్రం గట్టిగా వినిపిస్తుంది. ఆయనే ‘క్రిష్ (రాధా కృష్ణ జాగర్లమూడి)’. క్రిష్-పవన్ కళ్యాణ్ కలయికలో ఒక సినిమా ఉండబోతుంది అని మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి. క్రిష్ గారు వెళ్లి పవన్ కళ్యాణ్ గారికి కథా చెపితే ఆ కథా పవన్ కళ్యాణ్ గారికి బాగా నచ్చిందంట. వెంటనే ఒప్పుకుంటే మాట ఇచ్చిన దిల్ రాజు గారిని ఇబ్బందుల్లో పెట్టినట్టు అవుతుంది అని చెప్పి ముందు జాగ్రత్తతో సినిమా చేస్తాను కానీ సమయం పడుతుంది అని చెప్పారంటా.

ఇక విషయం తెలుసుకున్న పవన్ అభిమానులు క్రిష్ జపం చేస్తున్నారు. ఒకవేళ అనుకోని పరిణామాలు చోటు చేసుకొని దిల్ రాజు గారి సినిమా కంటే క్రిష్ గారి సినిమా మొదలు అయితేనే బాగుంటుంది అని పవన్ అభిమానులు అనుకుంటున్నారు.ఎందుకంటే దిల్ రాజు గారి ‘పింక్’ సినిమా రీమేక్ సినిమా అని, క్రిష్ గారి సినిమా అయితే బాగుంటుంది అని పవన్ అభిమానులు పవన్ కళ్యాణ్ గారిని వేడుకుంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారి మనసులో ఏముందో? అసలు సమస్య ఎక్కువై పోయి సినిమాలు చెయ్యను అని గట్టిగా చెబితే ఏంటి పరిస్థితి?



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2VN4lJk

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...