Skip to main content

మరోసారి రెచ్చిపోయిన శ్రీరెడ్డి.. ఈసారి నరేష్ పై బూతుల వర్షం!

మరోసారి రెచ్చిపోయిన శ్రీరెడ్డి.. ఈసారి నరేష్ పై బూతుల వర్షం!
మరోసారి రెచ్చిపోయిన శ్రీరెడ్డి.. ఈసారి నరేష్ పై బూతుల వర్షం!

మన దేశంలో ఎవరికైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా హక్కు ఉంది. సోషల్ మీడియా వచ్చాక ఈ పరిధి మరింత పెరిగింది. ముక్కూ మొహం, ఊరూ పేరూ తెలీకుండానే విమర్శలు చేయడం ఎక్కువైపోయింది. అయితే హక్కు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అది సభ్యత సంస్కారం అనిపించుకోదు. అయినా కొంత మంది ఇవేం పట్టించుకోకుండా తమ మాటల వల్ల పబ్లిసిటీ వచ్చిందా లేదా అన్నదే చూస్తారు. తాము ఎలా మాట్లాడుతున్నాం, ఎవరి మీద విమర్శలు చేస్తున్నాం అన్నది కూడా పట్టించుకోరు. పొరపాటున వీళ్ళ మాటలకు కొంత ప్రాధాన్యతను ఇచ్చినా ఇక వీళ్ళని ఆపలేం. ఒక రేంజ్ లో రెచ్చిపోతారు. ఇలాంటి వాళ్ళకి సమాధానం కేవలం పట్టించుకోకపోవడమే. అయితే దురదృష్టవశాత్తూ సోషల్ మీడియా విస్తృతమయ్యాక ఇగ్నోర్ చేయడమన్నది చాలా కష్టం.

ఇలాంటి వారిలో ముందు వినిపించే పేరు శ్రీ రెడ్డి. ఎవరి గురించి మాట్లాడుతుందో అనవసరం, ఏం మాట్లాడుతుందో అనవసరం. అందులో బూతులు ఉన్నాయా లేవా.. తన పోస్ట్ కు లైక్స్ వస్తున్నాయా లేవా అన్నదే ఆలోచిస్తుంది. గత కొంత కాలం నుండి శ్రీ రెడ్డి గురించే పట్టించుకునే నాథుడు లేకపోవడంతో డోస్ పెంచింది. ఆ మధ్య త్రిష బాత్ రూమ్ వీడియోగా ప్రమోట్ అయిన ఒక వీడియో స్క్రీన్ షాట్ పెట్టి అసలు త్రిష దగ్గర ఏముందని ఆ వీడియో అంత పాపులర్ చేసారు, తన కంటే నేనే హాట్ అంటూ సంబంధం లేకుండా మాట్లాడింది.

ఇక సమంత ఫోటో, తన ఫోటో పక్కపక్కన పెట్టి హీరోయిన్లు అన్నాక కొన్ని కొలతలు ఉంటాయంటూ అసభ్యకరంగా పోస్ట్ చేసింది. ఆ తర్వాత బొద్దుగా లేని హీరోయిన్స్ త్వరగా ఇండస్ట్రీ నుండి వెళ్లిపోవాలని, వీళ్ళ వల్ల ఏ ఉపయోగం లేదని వ్యాఖ్యానించింది. దాని తర్వాత నటి, ఎమ్మెల్యే రోజాపై విమర్శలు చేసింది. ఇంతటితో అయిపొయింది అనుకుంటే ఇప్పుడు మా అధ్యక్షుడు నరేష్ పై చెప్పడానికి వీలు లేని భాషలో వ్యాఖ్యలు చేసింది.

కాకి స్వరం వేసుకుని ల్యాగ్ డైలాగ్స్ చెబుతున్నాడంటూ నరేష్ ను ఆడిపోసుకుంది. కనీస మర్యాద లేకుండా ‘రా’ అని సంబోదించింది. అంతటితో ఆగినా బాగుండేది. సగం గోసి నువ్వే విప్పేసుకున్నావ్, మిగతా సగం గోసి మా మెంబెర్స్ లాగేసారు.. ఇంకెందుకురా బాబా వడిలిపోయిన ***** ఏసుకుని అంటూ తన నోటికి అడ్డూ అదుపూ లేదని మరోసారి నిరూపించుకుంది.

శ్రీరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నందువల్ల ఆమె స్పందించే ఇష్యూ కూడా నీరుగారిపోయి తప్పు దోవ పడుతోంది అంటున్నారు విశ్లేషకులు. అది కూడా నిజమే కదా.

Credit: Facebook



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/32KlVQO

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...